కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా చంపిన మహిళ
ఓ మహిళ ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా చంపి, మృతదేహాలను సూట్కేస్లో కుక్కి కారు డిక్కీలో పెట్టుకొని కొన్ని నెలలపాటు చక్కర్లు కొట్టిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. గతేడాది మేలో జరిగిన ఈ...
గోటితో పోయి దాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు
గోటితో పోయి దాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు’.. అనే సామెత వినే ఉంటారు. చిన్న సమస్యను పెద్దదిగా చేసి చివరికి ఊహించని నష్టం జరిగిన సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అచ్చం ఈ...
ఎమ్మెల్యే కోమటిరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత
మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన ‘దళిత బంధు’ పథకాన్ని మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింప చేయాలని కోరుతూ.. రాజగోపాల్...
ఫోన్ కొనివ్వలేదని బాలిక ఆత్మహత్య
ఆన్లైన్ క్లాసులు వినేందుకు స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎదుళ్లపల్లిలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్సై సురేష్...
గర్భంతో ఉన్న యువతిని చంపేశారు
బిహర్లో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం.. భార్య గర్భంతో ఉందని కూడా చూడకుండా ముక్కలుగా నరికి చంపేసిన అమానవీయ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ...
నరమాంసాన్ని భక్షించారు
నరమాంసాన్ని భక్షించారన్న ఆరోపణలతో కొంతమంది సమియాదీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుర్రెను చేతబట్టి నృత్యం చేస్తూ.. మనిషి మాంసం తిన్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై స్పందించి వారిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని తెన్కాశీలో...
ఇంటికి చేరనున్న వ్యక్తిని మృత్యువు వెంటాడింది
మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరనున్న వ్యక్తిని మృత్యువు వెంటాడింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అతను ఆటోను తప్పించబోయి ప్రమాదవశాత్తు పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురం...
నలుగురు స్నేహితుల్లో ఇద్దరు మృత్యువాత
ఆనందంగా ప్రకృతిలో విహరిద్దామని వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఇద్దరు మృత్యుఒడి చేరారు. ఈ విషాద ఘటన ఓర్వకల్లు రాక్ గార్డెన్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కర్నూలు నగరానికి చెందిన సయ్యద్ అసద్...
జీన్స్ వేసుకుందని చంపేశారు
17 ఏళ్ల బాలిక శవం ఓ నది వంతెనకు కొద్ది గంటల పాటు వేలాడుతుండటం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్లోని డియోరియా జిల్లాలో మంగళవారం రాత్రి వెలుగుచూసింది. బాలిక...
ముంబై పోలీసులకు రాజ్కుంద్రా భారీ లంచం
అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా లీలలు.. అక్రమాలు ఒక్కోటి బయట పడుతున్నాయి. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన ముంబై పోలీసులకు రాజ్కుంద్రా...