కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
అధికారుల వేధింపులతో బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అందించే రుణాల్లో అక్రమాలు, ఉన్నతాధికారుల వేధింపులతో బ్యాంకు మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా సహకార బ్యాంకు మక్డాన్ బ్రాంచ్ మేనేజర్ లాల్ సింగ్ కుశ్వాహా...
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
సంగారెడ్డి జిల్లా పుల్కల మండంలోని చౌటకూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. కాగా,...
సంచలనం రేపుతున్న మరో కులాంతర వివాహం
తెలంగాణలోని మిర్యాలగూడ ప్రణయ్ హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో మారుతీరావు అనే వ్యాపారవేత్త ప్రణయ్ని కిరాతకంగా హత్య చేయించాడు....
అత్తింటి వేదింపులకి బలైన నవ వధువు
పెళ్లయిన రెండు నెలలకే నవ వధువు అత్తింటి ఆరళ్లకు బలైన ఘటన సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మున్సిపాల్టీ పరిధిలోని చెల్లాపూర్ రెండో వార్డుకు చెందిన...
కూల్డ్రింక్ తాగి చనిపోయిన యువతి
కూల్డ్రింక్ తాగిన ఒక మైనర్ యువతి.. కాసేపటికే కిందపడిపోయి అపస్మారక స్థితిలోనికి చేరుకుంది. చెన్నైలో చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన బసంత్నగర్...
ప్రాంక్స్టార్ కు జైలు శిక్ష
స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో సామాజిక మాధ్యమాల వాడకం బాగా పెరిగింది. ఈ సమయంలో ఫోన్ వినియోగదారులకు వినోదం అందించేందుకు తమకు తోచినట్టు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ప్రాంక్ వీడియోలు...
ప్రేమించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి
సికింద్రాబాద్ బోయిన్పల్లిలో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. బోయిన్పల్లి బాపూజీ నగర్లో ఈ ఘటన జరిగింది. యువతకి స్వల్ప గాయాలు అయ్యాయి. అనంతరం...
ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థి
ఫోన్లో మాట్లాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటన వివరాల ప్రకారం... బడంగ్పేట చంద్రవిహార్కాలనీకి చెందిన లక్ష్మయ్య కుమార్తె ప్రశాంతి (18) డిగ్రీ ద్వితీయ సంవత్సరం...
పసిపాపని నేలకేసి కొట్టి చంపిన తండ్రి
ఉత్తర ప్రదేశ్లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. బిజ్నోర్ జిల్లా మండవలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రహత్పూర్ ఖుర్ద్ గ్రామంలో మహ్మద్ నజీమ్ అనే వ్యక్తి తన కూతురుని నేలకేసి కొట్టి చంపాడు....
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల మైనర్ బాలికపై స్థానిక పూజారి (55) మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అంతేకాదు...