తెలుగుటైటాన్స్ 11వ ఓటమి

తెలుగుటైటాన్స్ 11వ ఓటమి

ఈనెల 11వరకూ ప్రోకబడ్డీ సీజన్‌లీగ్ జరగనున్నాయి. దబాంగ్ ఢిల్లీ,బెంగాల్ వారియర్స్, హర్యానా స్టీలర్స్, యుముంబా,బెంగళూరుబుల్స్ ఈ ఐదు జట్లు ప్లేఆఫ్ బెర్తుల్ని సాదించాయి.మిగిలింది ఒక్క స్థానం కొరకి జైపూర్ పింక్ పాంథర్స్, యూపీ యోధా పోటీ పడుతున్నాయి. మూడు పాయింట్ల తేడా తో పుణెరి చేతిలో తెలుగు టైటాన్స్ ఓటమి చవిచూసింది.తెలుగు టైటాన్స్‌ అత్యంత ప్రదర్శనచుపినా 50-53 తేడాతో పుణెరి పల్టాన్‌ చేతిలో ఓడిపోయింది. మొత్తం ఈ ప్రోక బడ్డీ సీజన్‌ లీగ్ లో తెలుగుటైటాన్స్ 19మ్యాచ్‌లాడిoది.11వ సారి ఓటమి చూసింది.

పుణెరిపల్టాన్ జట్టులో 15సార్లు రైడ్‌కి వెళ్లి 11పాయింట్లు స్టార్రైడర్ మన్‌జీత్ సాదించాడు.11సార్లు  ట్యాకిల్స్‌ కి 7పాయింట్లని డిఫెండర్ సుర్జీత్ టీంకి తెచ్చిపెట్టాడు. తెలుగుటైటాన్స్ స్టార్రైడర్ సిద్ధార్థ దేశాయ్ ఒడిపోగా యువ రైడర్ రాకేశ్గౌడ్ 16పాయింట్లు ఇంకా 17సార్లు రైడ్‌కి వెళ్లిన రాకేశ్ గెలిపించేందుకు ప్రయత్నించిన డిఫెన్స్ తప్పిదాల వల్ల మూడు పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది.