పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు, రైతులు సందర్శించనున్నారు.
- వేలాది మంది రైతులతో పోలవరం యాత్రకు బయలుదేరిన స్పీకర్ కోడెల శివప్రసాద్ …..
- ఆంద్ర ప్రజల చిరకాల కోరిక పోలవరం ….. దాని నిర్మాణం జరుగుతున్న తీరు ప్రతి ఆంద్రుడు తెలుసుకోవాలి….
- అందుకోసమే పోలవరం సందర్శన యాత్ర …
- రైతుల కష్టాలను తీర్చడానికి పోలవరం నిర్మిస్తున్న ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నా…..
- యువనేత డాక్టర్ కోడెల శివరామ్ ఆధ్వర్యం లో 60బస్సులు, 100కార్లతో పోలవరం బయలుదేరిన రైతులు.
- జేండా ఊపి యాత్ర ప్రారంబించిన కలేక్టర్’ స్పీకర్ కోడెల శివప్రసాద్ ‘ వినుకొండ MLA GV.ఆంజనేయులు