భక్తి కోటిదీపోత్సవం 2019

భక్తి కోటిదీపోత్సవం 2019

శ్రీ శారద వైదిక స్మార్ధ విద్యాలయం ,వర్గల్ విద్యార్ధుల వేద పఠనంతో కోటి దీపోత్సవ ప్రారంబం జరిగింది.ఆ తర్వాత ప్రాంగణంలోని మహశివ లింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు . బాపు శాస్త్రీ బృందంచే భక్తి గీతాలు ఆలాపన ,జయలక్ష్మీ బృందంచే బృంద వాయిద్యం ,శ్రీ జోన్నవిత్తుల రామలింగేశ్వ రావు వ్రవచనం ,కొల్హపూర్ మహలక్ష్మీకి స్వాగతం ,అమర్ నాధ్ హిమలింగానికి కోటి రుద్రాక్షల అర్చన ,శ్రీశైల మల్లికార్జున కల్యాణోత్సవం ….నంది వాహనంపై ఉత్సవ మూర్తుల ఊరేగింపు ,జ్వాలాతోరణ సహిత శ్రీశైలం ఉత్సవమూర్తుల నందివాహన సేవ జరిగాయి.

భక్తి కోటిదీపోత్సవం 2019

పీఠాధిపతులు

కాశీ జగద్గురు శ్రీ చంద్రశేఖర శివాచార్య స్వామి
హల్దీపురం మఠాధిపతి శ్రీ వామనాశ్రమ స్వామి

ముఖ్య అతిథి

తన్నీరు హరీష్ రావు , తెలంగాణ రాష్ట్ర అర్ధిక శాఖ మంత్రి