కోచ్‌గా కుంబ్లే

సారథిగా కుంబ్లే

ఐపిఎల్2020 వేలం కోల్కత్తలో జరగనుంది.దీనిలో భాగంగా మొత్తం 8టీంలు బరిలోదిగనున్నాయి.గతంలో రెండుజట్లు రాయల్‌ఛాలెంజర్స్‌ బెంగళూరు,ముంబయిఇండియన్స్‌ జట్లకు అనిల్‌కుంబ్లే కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు.

ఐపీఎల్‌ 2020లో కింగ్స్‌XI పంజాబ్‌జట్టుకు అనిల్‌కుంబ్లే కోచ్‌గా భాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. ఏడాదిపాటు ప్రధానకోచ్‌గా వ్యవహరించిన మాజీకోచ్‌ అనిల్‌కుంబ్లే ప్రస్తుత భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగా పదవినుండి వైదొలిగాడు.అనిల్‌ కుంబ్లే సారథ్యంలో 2016-2017 సీజన్‌లో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కనబరచింది.త్వరలోఅధికారికంగా కింగ్స్‌XIపంజాబ్‌జట్టు యాజమాన్యం నిర్వహించబోయే సమావేశంలో ఈ విషయం తెలుపనుంది.