భక్తి కోటిదీపోత్సవం 2019

భక్తి-కోటిదీపోత్సవం-2019

శ్రీ అలివేలు మంగ సర్వయ్య స్మార్ధ వేద పాఠశాల విద్యార్ధుల వేద పఠనంతో కోటి దీపోత్సవం ప్రారంబం జరిగింది.
డాక్టర్ శేషులత బృందంచే శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణం , నోరి నారాయణ మూర్తి ప్రవచనం , కొల్హపూర్ మహలక్ష్మీకి స్వాగతం, వేదికపై సింహద్రి అప్పన్నకు హరిచందన పూజ , చౌకిలపై విష్ణుమూర్తి విగ్రహాలకు భక్తులచే హరిచందన పూజ ,
సింహద్రి అప్పన్న కల్యాణోత్సవం నిర్వహించారు .పల్లకిపై సింహచలం ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగింది.

భక్తి-కోటిదీపోత్సవం-2019

పీఠాధిపతి

యోగ గురు బాబా రామ్ దేవ్

అతిధులు

ప్రతాప్ చంద్ర సారంగి ,పశు సంవర్ధక ,సూక్ష్మ మద్యతరహ పరిశ్రమల శాఖ కేంద్ర సహయ మంత్రి
వై.సత్యకుమార్ ,జాతీయ కార్యదర్శి,బిజేపి