తొలి టెస్ట్ మ్యాచ్‌ నేడే

తొలి టెస్ట్ మ్యాచ్‌ నేడే

విశాఖపట్నంలో వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో టీమిండియా మరియు దక్షిణాఫ్రికాల తొలిమ్యాచ్‌ నేడు జరుగనుంది.మూడుటెస్టుల సిరీస్‌లో భాగంగా టాస్‌ గెలిచిన భారత్‌ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ ఎంచుకుంది. సారథి విరాట్ కోహ్లి బ్యాటింగ్‌, రోహిత్‌శర్మ ఓపెనర్‌గా టెస్టుల్లో తొలిసారి వస్తుండటంతో ఆసక్తి పెరిగింది.

ముందురోజు ప్రకటించిన జట్టుతోనే టీమిండియా ఆడనుంది.టీమిండియా జట్టులో విరాట్ కోహ్లి,రోహిత్‌ శర్మ,విహారి,సాహా,అశి్వన్,జడేజా,మయాంక్‌అగర్వాల్,పుజారా,రహానే,జడేజా,ఇషాంత్,షమీఉన్నారు.వెస్టిండీస్‌ సిరీస్‌లో అదరగొట్టిన విహారిపైన భారీ అంచనాలున్నాయి.దక్షిణాఫ్రికా ఏకంగా ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దింపింది.ఇక ఏ మాత్రం భారతజట్టుకి పోటీనుస్తుందో చూడాలి.