కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
చెల్లెల్ని తుపాకితో కాల్చిన అన్నయ్య
ఎంత చెప్పినా వినకుండా స్నేహితుడితో వాట్సాప్లో చాటింగ్లు, ఫోన్లో మాట్లాడుతోందన్న కోపంతో చెల్లెల్ని తుపాకితో కాల్చేశాడు ఓ అన్నయ్య. ఈ సంఘటన ఢిల్లీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని...
వృద్దురాలిపై అత్యాచారం
ఎన్ని చట్టాలు చేసిన, నిందితులని ఉరి తీస్తున్న దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఆగడంలేదు. తాజాగా మధ్యప్రదేశ్లోని పురాతన నగరం విదిశలో 70 ఏళ్ల వృద్దురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన...
కస్టమర్ని కొట్టి చంపారు
అపరిశుభ్రమైన టిష్యూ పేపర్లు కాకుండా మంచివి ఇవ్వమని అడిగినందుకు ఓ కస్టమర్ని కొట్టి చంపారు ఇద్దరు ధాబా వెయిటర్లు. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలోని థానే నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన...
పసికందుని భవనం పైనుంచి విసిరేసిందో కసాయి తల్లి
పసికందుకు మూడంతస్తుల భవనం పైనుంచి విసిరేసిందో కసాయి తల్లి. భవనం పైనుంచి కిందపడిపోయిన రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఈ అత్యంత అమానుష ఘటన హైదరాబాద్లోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది....
ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం
హథ్రాస్ దారుణం మరువకముందే ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. అక్కడితో ఊరుకోక బాధితురాలి ఊపిరితిత్తులను బయటకు తీసి వాటితో క్షుద్ర పూజలు...
వనస్థలిపురం ఏటీఎంలో చోరీ
నగరంలోని వనస్థలిపురంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎంలో సోమవారం చోరీ జరిగింది. ఈ చోరీకి సంబంధించి స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పోలీసుల...
దంపతుల ఆత్మహత్య
జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. శివ వీధిలో నివాసం ఉండే దంపతులు గంజి రాంబాబు (49), లావణ్య (47) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ...
చెన్నైలో తీవ్ర కలకలం
చెన్నైలో చోటుచేసుకున్న కాల్పులు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబంలోని ముగ్గురిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. ఈ దారుణ ఘటన పారిస్ కార్నర్లోని షావుకారుపేటలో...
అయిదేళ్ల చిన్నారిని చంపిన తల్లి
ఉక్రెయిన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తల్లి తన అయిదేళ్ల కుమారుడి పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించి చంపిన ఘటన సొకొల్వీకా గ్రమంలో జరిగింది. ఇళ్లంత గందరగోళం చేశాడనే కోపంలో తన కళ్లేదుటే...
చిన్నారులపై సామూహిక అత్యాచారం
అభం శుభం తెలియని చిన్నారుల చేత వెట్టిచాకిరీ చేయించుకున్నారు. అంతటితో ఆగక, రోజూ పదిమందికి పైగా వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన దారుణ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. పోలీసులు సోమవారం వెల్లడించిన వివరాల...