యూపీ - search results
If you're not happy with the results, please do another search
రైతులపైకి దూసుకెళ్లిన మంత్రి వాహనం
నూతన వ్యవసాయ చట్టాలన వ్యతిరేకంగా ఉత్తర్ప్రదేశ్లో రైతులు చేపట్టిన ఆందోళన పెద్ద ఎత్తున హింసకు దారితీసి 8 మందిని బలితీసుకుంది. లఖింపుర్ ఖేరి జిల్లా బన్బీర్పుర్ వద్ద నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర...
యువతిపై సామూహిక లైంగిక దాడి
మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్న వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆటో ఎక్కిన యువతిపై డ్రైవర్తో సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడడం...
గూగుల్ పే యాప్ వెనుకడుగు
యూపీఐ విభాగంలో పలు సేవలను అందించాలనే గూగుల్ ప్రణాళిక ఆదిలోనే నిలిచిపోయింది. గతంలో గూగుల్ పే యూజర్లకు ఫ్లెక్స్ సర్వీసులను అందించాలని గూగుల్ భావించింది. ఫ్లెక్స్ సర్వీసెస్ సహాయంతో గూగుల్ పే యాప్...
రాజ్యసభ సభ్యుడు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండేజ్ కన్నుమూశారు. ఆస్కార్ ఫెర్నాండేజ్ గత జూలై చివరలో మెదడులో రక్తం గడ్డకట్టడంతో మంగళూరు ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్నారు....
విపరీతంగా పెరిగిన డిజిటల్ చెల్లింపులు
కరోనా కారణంగా డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. రూరల్కు సైతం చేరడం, దాదాపు ఇంటికొక్కరు చొప్పున ఆన్లైన్ పేమెంట్లే చేస్తుండడంతో కోట్ల విలువైన చెల్లింపులు రోజూ జరుగుతున్నాయి....
ప్రజలను బెంబేలెత్తిస్తోన్న అంతుచిక్కని జ్వరం
దేశంలో కరోనా మహమ్మారి మూడో దశపై నిపుణుల హెచ్చరికల ఆందోళన కొనసాగుతున్న తరుణంలో ఉత్తర ప్రదేశ్లో అంతుచిక్కని జ్వరం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి 39 మంది మరణించారు....
యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు
ఉత్తర ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. మహోబాకు చెందిన యువతి (30)ని ఓ వ్యక్తి లైంగికంగా వేధించి, కొట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడి తల్లిదండ్రులు ఆ యువతిపై కిరోసిన్...
సంచలనం రేపుతున్న మరో కులాంతర వివాహం
తెలంగాణలోని మిర్యాలగూడ ప్రణయ్ హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో మారుతీరావు అనే వ్యాపారవేత్త ప్రణయ్ని కిరాతకంగా హత్య చేయించాడు....
చౌక ధరలోనే అధిక డేటా ప్లాన్స్
దేశంలోని దిగ్గజ ఫైబర్ బ్రాడ్బాండ్ సర్వీస్ ప్రొవైడర్లలో రిలయన్స్ జియో ఫైబర్ కూడా ఒకటి. తక్కువ కాలంలోనే జియో ఫైబర్ పలు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను వెనక్కి నెట్టేసింది. చౌక ధరలోనే అధిక...
పొంచి ఉన్న ముప్పు
రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరుగా భారీ వర్షాలు కురుస్తాయని...