యూపీ - search results
If you're not happy with the results, please do another search
చనిపోయి బ్రతికాడు
చనిపోయాడనుకున్న వ్యక్తి మళ్లీ బతికడం లాంటివి సినిమాలో చూసుంటాం. కానీ ఈ తరహా ఘటనే యూపీలోని మోరదాబాద్లో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి చనిపోయాడనుకుని సుమారు 7 గంటలపాటు మార్చురీ ఉంచిన్నప్పటికీ సజీవంగా బతికి...
ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త
ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. ఇకపై మీరు ఆధార్ కార్డ్ నెంబర్తో భీమ్ యూపీఐ ద్వారా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కరోనా కారణంగా మనదేశంలో ఆన్లైన్ పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. కాలేజీ ఫీజుల...
ఉత్తరప్రదేశ్ లో మహిళలకు భద్రత లేదు
ఉత్తరప్రదేశ్ లో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా గురువారం యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాగా లక్నోలోని బాపూ భవన్లో ఓ ప్రభుత్వ అధికారి...
భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు
ప్రపంచ మార్కెట్లలో బలహీన సంకేతాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.36 గంటల సమయానికి నిఫ్టీ 88.35 పాయింట్ల నష్టంతో...
పాతబస్తీలో విషాదం
దీపావళి పండుగ రోజున హైదరాబాద్లోని పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని టపాసులు పేలి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు గాయపడ్డారు. కందికల్ గేట్ సమీపంలో పియూపీ వర్క్...
వాట్సాప్ పేమెంట్స్
ప్రముఖ సోషల్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ యూపీఐ లావాదేవీలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్లో వాట్సాప్ పేమెంట్స్ను కొంత మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. తాజాగా వాట్సాప్ పేమెంట్స్ ఇప్పుడు...
ఉచితంగా వైద్యం అందజేస్తాము
ఉత్తరప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఎలాంటి వ్యాధికైనా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందజేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, యూపీ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ప్రియాంక గాంధీ ట్విట్టర్...
దూకుడు మీద ఉన్న ప్రియాంక గాంధీ
ఉత్తర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి , ఇన్ఛార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా దూకుడు మీద ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటను ఎలాగైనా తిరిగి సొంతం చేసుకోవాలనే వ్యూహంలో శరవేగంగా...
అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందే
ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరిలో రైతుల్ని బలి తీసుకున్న ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాం«ధీ డిమాండ్ చేశారు. మిశ్రా...
దళితబంధు పథకానికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తాం
వచ్చే మార్చిలోగా హుజురాబాద్ నియోజకవర్గంతోపాటు మరో 4 మండలాల్లో పూర్తి సాచురేషన్ స్థాయిలో దళిత బంధు అమలు చేస్తాం. దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాల చొప్పున ఎంపిక చేసి పథకాన్ని...