కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search
కరోనా కేసులు అక్కడే ఎక్కువ

కరోనా కేసులు అక్కడే ఎక్కువ

దేశంలో కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా.. తీవ్రత కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో నమోదవుతోన్న కేసుల్లో 50 శాతం కేరళ, పశ్చిమ్ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ ఈ ఐదు రాష్ట్రాల్లోనే...
సుశాంత్ కేసులో... ఠాక్రే పుత్రుడిపై ఆరోపణలు

సుశాంత్ కేసులో… ఠాక్రే పుత్రుడిపై ఆరోపణలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఖండించారు. ఈ కేసులో తన కుమారుడు ఆదిత్య సహా మహారాష్ట్ర పుత్రులెవరికీ సంబంధం...
బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా కేంద్ర మంత్రి

బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా కేంద్ర మంత్రి

బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం ఆయనకు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో దిలీప్ రేకి మూడేళ్ల శిక్ష...
పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 72 లక్షల మార్కును దాటింది. గడిచిన 24గంటల్లో 63,509 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 72,39,389కి చేరింది. నిన్న ఒక్క రోజే...
50 లక్షల పైగా కరోనా పాజిటివ్‌ కేసులు

50 లక్షల పైగా కరోనా పాజిటివ్‌ కేసులు

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 59 లక్షలకు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు నమోదు కాగా, 1,089 మరణాలు సంభవించాయి. ఇక మహమ్మారి నుంచి కోలుకుని...
మాదక ద్రవ్యాల కేసులో రియా అరెస్టు

మాదక ద్రవ్యాల కేసులో రియా అరెస్టు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మృతికేసులో మాదకద్రవ్యాల సంబంధిత నేరారోపణలు ఎదుర్కొంటోన్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని మూడు రోజుల విచారణ అనంతరం నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ముంబైలో మంగళవారం అరెస్టు చేసింది....
ఏపీ లో భారీగా ఉన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

ఏపీ లో భారీగా ఉన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 10,199 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన...
తెలంగాణలో కరోనా కేసులు ఎన్నో తెలుసా?

తెలంగాణలో కరోనా కేసులు ఎన్నో తెలుసా?

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరువయ్యింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,967 కొత్త...
సూట్‌కేసులో మృత దేహం

సూట్‌కేసులో మృత దేహం

చనిపోయిందని భావించిన ఓ మహిళా సజీవంగా తిరిగి వచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బులంద్‌షహర్‌లోని ఇస్లామాబాద్ ప్రాంతంలో నివసిస్తున్న వరీషా భర్త అమీర్‌ జూలై...
దేశంలో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో 47,703...