కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు స్వల్పంగా పెంచగా కేసుల్లో కూడా అంతే స్థాయిలో పెరుగుదల నమోదైంది. అలాగే ఆదివారం రాష్ట్రంలో కరోనా మరణాలు సున్నాకు పడిపోగా, మంగళవారం 2 నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 29,309 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 104 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,88,004కి చేరింది. ఇక, రాష్ట్రంలో ఆదివారం కరోనా మరణాలు సున్నాకు పడిపోగా, మంగళవారం ఇద్దరు మరణించారు. కరోనా బారినపడి కృష్ణా జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు కన్నుమూశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,156కు పెరిగింది. అయితే రాష్ట్రంలో డిశ్చార్జిలు భారీగా పెరిగాయి. కరోనా మహమ్మారి బారి నుంచి సోమవారం మొత్తం 147 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,79,651 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,197కి పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,31,89,103 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. ఇక, మంగళవారం విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 27 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రకాశం జిల్లాలో కేసులు సున్నాకు పడిపోయాయి. అలాగే విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు రాష్ట్రంలోనే అత్యల్పంగా 12 ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు స్వల్పంగా పెంచగా కేసుల్లో కూడా అంతే స్థాయిలో పెరుగుదల నమోదైంది. అలాగే ఆదివారం రాష్ట్రంలో కరోనా మరణాలు...
భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు ?

భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు .

భారత్‌లో ఇప్పటికి వరకు పాత కరోనా కేసుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ ఉందనుకుంటే కొత్త కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం నెమ్మదిగా పెరుగుతుంది. దేశంలో మొత్తం కొత్త కరోనా కేసుల సంఖ్య...
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కోటి మార్కును దాటాయి. ప్రపంచంలో అత్యధికంగా కరోనా వైరస్ కేసులు అమెరికా తరువాత భారత్‌లో నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల...
తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ కేసులు

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ కేసులు

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 33,098 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 517 మందికి కరోనా...
జర్నలిస్ట్ హత్య కేసులో మరో మలుపు

జర్నలిస్ట్ హత్య కేసులో మరో మలుపు

ఉత్తర్ ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌లో జర్నలిస్ట్, అతడి స్నేహితుడి హత్య కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్ట్ రాకేశ్ సింగ్, అతడి స్నేహితుడు పింటూ సాహూలను శనివారం రాత్రి ఇంట్లో ఉండగా...
నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌పై కేసు

నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌పై కేసు

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ సమీపంలో టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలను చించివేసిన ఘటనకు సంబంధించి ఆయనపై 504, 506, 427 సె​క్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు...
రికార్డు స్థాయిలో కొత్త కేసులు

రికార్డు స్థాయిలో కొత్త కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మూడో వేవ్ కొనసాగుతోంది. వైరస్ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా బాగా పెరిగాయి. గడిచిన 5 రోజుల్లో...
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా తగ్గినట్లే తగ్గిన కరోనా కేసలు మళ్లీ పెరిగాయి. నిన్నమొన్న 5 నుంచి 6వందలు వరకు నమోదైన కేసులు తాజాగా 9వందలు దాటాయి....
కలెక్టర్‌ మనీష్‌ అగర్వాల్‌పై హత్య కేసు

కలెక్టర్‌ మనీష్‌ అగర్వాల్‌పై హత్య కేసు

మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ మనీష్‌ అగర్వాల్‌పై మల్కన్‌గిరి పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం హత్య కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. కలెక్టర్‌ దగ్గర పీఏగా పని చేసిన దేవ్‌ నారాయణ పండా గత ఏడాది...
ఏ మాత్రం తగ్గని కరోనా కేసులు

ఏ మాత్రం తగ్గని కరోనా కేసులు

భారత్‌లో కరోనా కేసుల ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో రోజుకు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతుండగా, వెయ్యికి పైగా మరణాలు నమోదు అయ్యేవి. అయితే ఇప్పుడు అది కాస్త...