కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
కేరళలో ఎక్కువ సంఖ్యలో కేసులు
దేశంలో గత 24 గంటల్లో 44,658 కరోనా కేసులు నమోదు కాగా 496 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడి 4,36,861 ప్రాణాలు కోల్పోయారు. అయితే 24 గంటల్లో...
పాయల్ రాజ్పుత్పై కేసు
సినీనటి పాయల్ రాజ్పుత్పై కేసు నమోదైంది. పెద్దపల్లి పట్టణంలో గత నెల 11న ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాయల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాస్కు ధరించకపోవడంతోపాటు కోవిడ్ నిబంధనలు పాటించలేదని...
ఒకే ఒక్క కేసు….దేశం మొత్తం లాక్డౌన్
ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసుతో.. దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లింది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ నిజమే.. ప్రమాదకరంగా విస్తరిస్తోన్న డెల్టా వేరియంట్ భయంతో.. ఆక్లాండ్ నగరంలో ఒక కరోనా...
హనీ సింగ్ పై గృహహింస కేసు
స్టార్ సింగర్ యోయో హనీ సింగ్పై ఆయన భార్య షాలిని తల్వార్ గృహహింస, లైంగిక వేధింపులు, ఆర్థిక మోసం, మానసిక హింస కేసు నమోదు చేసిన సంగతి విదితమే. ఢిల్లీలోని తిస్ హజారీ...
హనీ సింగ్పై నమోదైన గృహహింస వేధింపుల కేసు
ప్రముఖ బాలీవుడ్ సింగర్, నటుడు యోయో హనీ సింగ్పై ఆయన భార్య షాలిని తల్వార్ గృహహింస, లైంగిక వేధింపులు, ఆర్థిక మోసం, మానసిక హింస కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని తిస్ హజారీ...
పొరుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు
పొరుగు రాష్ట్రాలైన కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం కర్ణాటకపై పడుతుందనే భయం అటు అధికార వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో కోవిడ్ మూడోదశ ముప్పు...
హైదరాబాద్ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు
గాంధీ ఆస్పత్రికి మళ్లీ కరోనా బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. దీంతో వైద్య అధికారులు అప్రమత్తం అయ్యారు. గాంధీ ఆస్పత్రికి రోజుకు 50వరకు సివియర్ కరోనా కేసులు వస్తున్నాయి.తెలంగాణలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది....
దేశంలో కరోనా కేసులు
దేశంలో రోజువారి కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో 41,383 కరోనా కేసులు నమోదు కాగా 507 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,18,987కు...
సినీనటిపై దేశద్రోహం కేసు
సినీనటి, దర్శకురాలు ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు నమోదైంది. కరోనా వైరస్ గురించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమె మీద ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మలయాళ టీవీ చర్చాకార్యక్రమంలో...
చంద్రబాబు పై కేసు
కరోనా కట్టడిపై టీడీపీ అధ్యక్షుడు,ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విషప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై కర్నూలు వన్టౌన్ పీఎస్లో కేసు నమోదైంది. సీనియర్ న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై పోలీసులు కేసును...