యూపీ - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటక ముఖ్యమంత్రికి కోవిడ్-19 పాజిటివ్
ప్రముఖులపై మహమ్మారి కరోనా పంజా విసురుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు ఆదివారం కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కాగా.. తాజాగా ఆయన కుమార్తెకు సైతం కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆమెను చికిత్స...
అయోధ్యపై శివసేన ఆరోపణలు
అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని బీజేపీ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటోందని శివసేన ఆరోపించింది. ఉత్తర్ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేపడుతున్నారని దుయ్యబట్టింది. కరోనా...
హత్య కేసుల్లో ప్రధాన సూత్రధారి ఆయుర్వేద వైద్యుడు
యాభైకి పైగా హత్య కేసుల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఆయుర్వేద వైద్యుడిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు బుధవారం వెల్లడించారు. ఇప్పటికే ఓ మర్డర్ కేసులో దోషిగా తేలి పెరోల్ మీద...
తృటిలో తప్పిన ప్రమాదం
ప్రమాదమనీ, ప్రాణాంతకమనీ తెలిసినా ఏదో ఒక కారణంతో కొంతమంది కదిలే రైలునుంచి ప్లాట్ఫాం మీదికి దూకడం లాంటి చర్యల్ని మానుకోరు. ఇలాంటి దుందుడుకు చర్యతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి. అయితే అక్కడే...
ఉత్తరప్రదేశ్లో నేరగాళ్ల ఏరివేత
ఉత్తరప్రదేశ్లో నేరగాళ్ల ఏరివేత కార్యక్రమంలో కొనసాగుతోంది. ఇప్పటికే గ్యాంగ్స్టర్ వికాస్ దుబేను కాల్చి చంపిన పోలీసులు.. అండర్ గ్రౌండ్లో ఉన్న మరికొంతమంది క్రిమినల్స్ పనిపడుతున్నారు. యూపీ పోలీసులు మరో క్రిమినల్ను కాల్చి చంపారు....
బీహార్ లో మరోసారి లాక్డౌన్
కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో బిహార్ మరోసారి లాక్డౌన్ విధించడానికి సిద్ధమవుతోంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించబోతోంది. సమావేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి గురించి...
గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్
ఉత్తరప్రదేశ్లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ అతడిని ఈరోజు ప్రత్యేక వాహనంలో కాన్పూర్కు తరలిస్తుండగా.. పోలీసుల...
సీఎం యోగికి షాక్.. వాట్సాప్ బాంబు కలకలం…..
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఓ వాట్సాప్ మెసేజ్ వణికించేస్తుంది. కొందరు దుండగులు సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామని బెదిరిస్తూ వాట్సాప్ మెసేజ్ను పోలీసులకు పంపించారు. దీంకో యూపీ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ తినింది. భద్రతను...
వలస కూలీల కోసం బస్సులు ఏర్పాటు
ప్రతిపక్ష నాయకురాలు ప్రియాంక గాంధీ అభ్యర్థన మేరకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వలస కూలీల కోసం 1000 బస్సులు ఏర్పాటు చేసింది. ఈ మేరకు బస్సు నంబర్లతో పాటు డ్రైవర్లకు సంబంధించిన వివరాలను...
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సేవ్లైఫ్ ఫౌండేషన్ సంస్థ
దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సమయంలో మార్చి 25 నుంచి మే 16వ తేదీ వరకు 2 వేల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 368 మంది మృతి...