యూపీ - search results

If you're not happy with the results, please do another search

సొంతూరబాట పట్టిన వలస కూలీలు.. 8మంది మృతి

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. దాదాపు ఇంకా ఎన్నో దేశాలు లాక్ డౌన్ లోనే ఉన్నాయి. దేశంలో ముఖ్యంగా లాక్‌డౌన్ లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో.. వలస కార్మికులు సొంతూళ్లకు తరలి...

లాక్ డౌన్ వేళ సెలూన్ లో సెక్స్ రాకెట్.. నలుగురు అరెస్ట్..

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి దడ పుట్టిస్తోంటే. దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. దీంతో ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని పోలీసులు చెప్తుండే.. ఓ సెలూన్ నిర్వాహకుడు ఏకంగా సెక్స్ దందానే నడిపిస్తున్నాడు. అలా...
ప్రాణం తీసిన టిక్‌టాక్‌ పిచ్చి

ప్రాణం తీసిన టిక్‌టాక్‌ పిచ్చి

తాను చేసిన టిక్‌టాక్‌ వీడియోలకు ఎక్కువ లైక్స్‌ రాలేదనే మనస్ధాపంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలోని నోయిడాలో వెలుగుచూసింది. మృతుడిని నోయిడా సమీపంలోని సలార్పూర్‌ గ్రామానికి చెందిన...

అమ్మతనం విలపించింది… ఏకంగా ఐదుగురు బిడ్డలూ గంగపాలు

కన్న బిడ్డలను కడతేర్చింది ఓ తల్లి. పుట్టిన బిడ్డలను గంగపాలు చేసింది. ఏకంగా ఐాదుగురు పిల్లలను నదిలో తోసేసి చేతులు దులుపేసుకుంది. కసాయి తల్లి చేష్టలు చూసి భయపడిపోయిన స్థానిక జనం అక్కడ...

ఆ లింక్ ఓపన్ చేస్తే… మీ డబ్బు గల్లంతే

ఈఎంఐ మారటోరియం ఆప్షన్‌ కింద సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. కేంద్రం కల్పించిన ఈఎంఐ వాయిదా అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే అమాయకజనానన్ని టార్గెట్ చేశారు సైబర్ కేటుగాళ్లు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్‌డౌన్ ప్రకటించిన...

లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం పై తివ్ర ఉత్కంఠ:కేసీఆర్ బాటలో పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు

ప్రపంచాన్ని వణికించేస్తున్న వైరస్ కరోనా. ఈ మహమ్మారిని అరికట్టడానికి కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై చర్చించడానికి ప్రధాని ప్రస్తుతం అన్ని పార్టీల పార్లమెంటరీ...
లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ

లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా దేశంలో...

కోల్‌కతాలో ఘోరం… మహిళ పై జవాన్ తూటా

కరోనా వైరస్ దేశాన్ని అల్లాడిస్తుంది. ప్రజలకు నిద్రలేకుండా వణికించేస్తుంది. దీంతో లాక్ డౌన్ ప్రకటించి పకడ్బంధీగా అమలు చేస్తుంది కేంద్రం. రాష్ట్రాలు అందుకు సహకరిస్తున్నాయి. ఇదే సమయంలో కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.....
వైరల్ అవుతున్న కనికా కపూర్ ,ప్రిన్స్ చార్లెస్ పార్టీ ఫోటోలు

వైరల్ అవుతున్న కనికా కపూర్ ,ప్రిన్స్ చార్లెస్ పార్టీ ఫోటోలు

కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌ పేరు ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఆమె లండన్‌ నుంచి తిరిగివచ్చాక కరోనా నిర్ధారణ కాకముందు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటుగా...
కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనపై కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నిరసనల వెనుక కశ్మీరీ ఆందోళనకారులు ఉన్నారని అన్నారు. ఆర్టికల్‌ 370కి వ్యతిరేకంగా కశ్మీర్‌ వ్యాప్తంగా...