ఆమ్ ఆద్మీ పార్టీ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ ఎల్-జి ఆప్ మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతికి సిఫార్సు చేసింది
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ఇద్దరు మంత్రులు - మనీష్ సిసోడియా మరియు సత్యేందర్ జైన్ పదవీ విరమణ చేసిన తర్వాత, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ V.K. సక్సేనా బుధవారం రాష్ట్రపతి...
ఆప్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది
ఇప్పుడు రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీలో అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది....
మేయర్గా ఆప్కి చెందిన షెల్లీ ఒబెరాయ్
ఢిల్లీ కొత్త మేయర్గా ఆప్కి చెందిన షెల్లీ ఒబెరాయ్ బుధవారం ఎన్నికయ్యారు.ఆమెకు 150 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. మేయర్ ఎన్నికలో మొత్తం 266 ఓట్లు...
కేజ్రీవాల్ ‘మేక్ ఇండియా నంబర్ 1’ మిషన్ను ప్రారంభించారు
దేశాన్ని అన్ని పారామితులలో అగ్రగామిగా మార్చేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం 'మేక్ ఇండియా నంబర్ 1' మిషన్ను ప్రారంభించారు.
కేజ్రీవాల్ ఇలా అన్నారు: "మనం...
కాంగ్రెస్ చీఫ్కు ‘ఆప్’ భారీ ఆఫర్
ఎన్నికల వేళ గుజరాత్ పాలిటిక్స్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్గురు.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్...
పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. భగత్ సింగ్ స్వస్థలం ఖతర్ కలన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నేతల ఫోటోలను పెట్టమని చెప్పారు. కేవలం బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలను మాత్రమే పెడతామని...
సీఎం అభ్యర్ధిని ప్రకటించిన అరవింద్
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రచారం ప్రస్తుదం దేశంలో హాట్ హాట్గా మారింది. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో పట్టుసాధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి...
కేజ్రీవాల్ వినూత్న ప్రయోగం
ప్రజాభిప్రాయం మేరకే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సీఎం అభ్యర్థిని ప్రకటిస్తానని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు 24 గంటల తర్వాత, ప్రజలు అభ్యర్థిని ఎంచుకోవడానికి...
చరణ్జిత్ పై కేజ్రీవాల్ విమర్శలు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీపై విమర్శలు గుప్పించారు. ఆయన పంజాబ్లోని మోగా జిల్లాలో మాట్లాడుతూ.. పంజాబ్ ఎన్నికలకు సంబంధించి ఆప్...