ఆమ్ ఆద్మీ పార్టీ - search results
If you're not happy with the results, please do another search
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల మైనర్ బాలికపై స్థానిక పూజారి (55) మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అంతేకాదు...
దగ్గరగా దూరంగా….వైసీపీ నాటక రాజకీయం…!
ఈ రోజు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో అనుకున్నట్లుగానే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. ఆయనకు 125 ఓట్లు వచ్చాయి. సాధారణ మెజార్టీకి...
నేడే అవిశ్వాసం…ఎవరి బలం ఎంతంటే ?
ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో ఎన్డీయే నుండి బయటకు వచ్చిన టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రేపు చర్చ జరగనుంది. అయితే చర్చతో పాటు, ఓటింగ్ కూడా జరగనున్న నేపధ్యంలో...
National Politics: కేజ్రీవాల్ అరెస్టుకు.. మార్చి 31న నిరసనగా ఇండియా కూటమి మహార్యాలీ
దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్టును ఆప్తో పాటు విపక్షాలు...
National Politics: జైలు నుంచే పరిపాలన చేయనున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆ రాష్ట్ర సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి ఆయన అధికార...
వివాహబంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ బంధంతో వీళ్లిద్దరు ఒక్కటయ్యారు. రాజస్థాన్ ఉదయ్పుర్లోని లీలా ప్యాలెస్ లో వీరి పెళ్లి బంధానికి వేదికగా నిలిచింది....
కరోనా కలకలం
దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థి, టీచర్కు కరోనా...
కబడ్డీ ప్లేయర్ హత్య
పంజాబ్లో హత్యల పరంపర కొనసాగుతుంది. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన 20 రోజుల్లో 20 హత్యలు జరిగాయని ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదల్ ఆరోపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో...
కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ, ఆప్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శల దాడులు చేసుకుంటున్నారు. నేతల తీవ్ర ఆరోపణతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తాజాగా...
మోదీ భద్రతపై ‘డర్టీ పాలిటిక్స్’
అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధాని మోదీకి సైతం పంజాబ్ పర్యటనలో చేదు అనుభవం...