ఢిల్లీ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
సూడాన్ నుండి 360 మంది భారతీయ తరలింపులో మొదటి బ్యాచ్ ఢిల్లీకి చేరుకుంది
సూడాన్ నుండి 360 మంది భారతీయులు
సూడాన్ నుండి 360 మంది భారతీయ తరలింపులో...
ఢిల్లీ ఎల్-జి ఆప్ మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతికి సిఫార్సు చేసింది
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ఇద్దరు మంత్రులు - మనీష్ సిసోడియా మరియు సత్యేందర్ జైన్ పదవీ విరమణ చేసిన తర్వాత, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ V.K. సక్సేనా బుధవారం రాష్ట్రపతి...
ఒడిశా ప్రభుత్వం ఒడియా సినిమా ‘డామన్’కి పన్ను రహితం చేసింది
ఒడిశా ప్రభుత్వం చేపట్టిన మలేరియా నిర్మూలన కార్యక్రమం ఆధారంగా తెరకెక్కిన ఒడియా చిత్రం 'డామన్'కు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్రవారం ప్రకటించారు.
బాబూషాన్ మరియు దీపన్విత్ దశమోహపాత్ర ప్రధాన...
‘ఢిల్లీ దుండగుల పాలనలో ఉంది’ అని గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని దుండగుల పాలనలో ఉందని, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంపై సీబీఐ సోదాలు జరిపిన అనంతరం తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు.
‘ఈ...
ఢిల్లీలో కర్ఫ్యూ
కరోనా వైరస్, కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరగడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సూచనల మేరకు వారాంతపు కర్ఫ్యూ విధింస్తున్నట్లు...
కేసీఆర్ ఢిల్లీ డ్రామా
రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ డ్రామా అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. వానాకాలం వడ్ల కొనుగోళ్లు వదిలేసి ఢిల్లీకి పయనం కావడంపై గురువారం ట్విట్టర్...
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రేపటిలోగా ఎయిర్ ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఈరోజు...
ఢిల్లీలో రాహుల్ గాంధీతో చర్చలు
ఛత్తీస్గఢ్ కాంగ్రెస్లో చోటు చేసుకున్న సంక్షోభం తారస్థాయికి చేరింది. సీఎం భూపేష్ బగేల్, ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ దేవ్ల మధ్య విభేదాలు ఢిల్లీకి చేరాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఇద్దరు నేతలు...
ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన కర్ణాటక ముఖ్యమంత్రి
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు బయలు దేరడంతో రాష్ట్రంలో మరోసారి నాయకత్వ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. కుమారుడు విజయేంద్రతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో యడియూరప్ప ఢిల్లీకి...
ఢిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. దేశ రాజధానిలో కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సహా.. పలువురు కేంద్రమంత్రులను సీఎం కలవనున్నారు. రాత్రి ఢిల్లీలో బస చేసి బుధవారం ఉదయం బయలుదేరి నేరుగా...