ఢిల్లీ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో మాస్క్ లేకపోతే రూ.10 లక్షలు ….
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులు ఆదేశిస్తున్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు, ప్రయాణం చేసే సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరంతో పాటు...
పట్టాలెక్కనున్న ఢిల్లీ మెట్రో
కరోనా దెబ్బతో దాదాపు ఐదు నెలలుగా స్తంభించిపోయిన ఢిల్లీ మెట్రో సర్వీసులు అన్లాక్-4 లో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి పట్టాలెక్కనున్నాయి. అయితే, కోవిడ్ కేసుల్లో ఆరో స్థానంలో కొనసాగుతున్న దేశ రాజధానిలో...
ఢిల్లీలాంటి మరో ఘటన: ఒక్క కరోనా కేసు.. విందులో 1500మంది..!
ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా రోజు రోజుకీ తీవ్రరూపం దాల్చుతుంది. దేశమంతా లాక్ డౌన్ గుప్పెట్లో నడుస్తోంది. తాజాగా ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ నుంచి పలు రాష్ట్రాలకు వెళ్లిన వారి నుంచి కరోనా తీవ్రంగా వ్యాపిస్తుంది....
ఫొకస్ అంతా ఢిల్లీ నుంచి వచ్చినవారిపైనే.
దేశమంతా ఇప్పడు ఢిల్లీలోని నిజాముద్దీన్ మత ప్రార్థనలకు హాజరైన వారిపైనే దృష్టి పెట్టింది. దాదాపు వేల మంది వివిధ రాష్ట్రాలను అక్కడ ప్రార్థనలకు హాజరై వారి ఇళ్లకు హాజరయ్యారు. ఇప్పుడు ఆ ప్రార్థనలకు...
కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్
పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న నలుగురు దోషులపై ఢిల్లీ హైకోర్టు బుధవారం తీర్పును వెల్లడించనుంది. ఆ నలుగురు కామాంధులకు ఉరిశిక్షను అమలు చేయకుండా పటియాలా న్యాయస్థానం...
పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ని కలిసిన రైతులు తమ ఆవేదనను చెప్పుకున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుకు నిన్న ప్రభుత్వం...
టెలికం రంగాన్ని ఆదుకొనున్న ప్రభుత్వం
ఢిల్లీలో విలేకర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని అన్ని కంపెనీలు తమ సేవలను కొనసాగించాలని ప్రభుత్వం కోరుకుంటుందని తెలిపారు. ఏ కంపెనీ తమ సేవలను నిలిపి వేయకుండా ప్రతి...
ఢిల్లీలో మొదలైన బోనాల సంబురాలు
ఢిల్లీలోని తెలంగాణభవన్లో బోనాల సంబురాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. బుధ, గురువారాల్లో ఈ వేడుకలు కొనసాగనున్నాయి. 111 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా 111 ఫొటోలతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ను టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, కే...
ఢిల్లీలో దీక్ష చేయనున్న చంద్రబాబు !
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో దీక్ష చేయాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో ఈరోజు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీలో చంద్రబాబు ఢిల్లీ దీక్ష అంశం...
ఏపీ ప్రభుత్వం సిఫార్సు…బీజేపీ మాస్టర్ ప్లాన్ !
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అధికార వర్గాల్లో మార్పులు అనూహ్యంగా చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రధాన అధికారిగా ఆర్పీ సిసోడియాను ఉన్న పళంగా బదిలీ చేసిన కేంద్రం ఆయన స్థానంలో కొత్తగా...