దర్యాప్తు - search results
If you're not happy with the results, please do another search
Crime :కన్న కొడుకుని దారుణంగా చంపిన తండ్రి…!
కన్న కొడుకును దారుణంగా చంపేశాడు ఈ కసాయి తండ్రి. కళ్ళల్లో కారంపొడి జల్లి తల మీద రోకలి బండతో కొట్టి కొడుకును చంపేశాడు. పూర్తి వివరాల్లోకు వెళితే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం...
Crime: బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి ఆత్మహత్య
బాసర ఆర్జీయూకేటీలో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటికి వెళ్లిన విద్యార్థి పరీక్షల...
Crime: సనత్ నగర్ లో దారుణం.. ఈతకు వెళ్లి తమ నిండు ప్రాణం బలి..
ఈ మధ్య కాలంలో నిత్యం దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు.. పిల్లలు స్విమ్మింగ్ పూల్ కి వెళ్లి లేదంటే, నదుల్లో, చెరువుల్లో ఈతకు వెళ్లి తమ...
BREAKING NEWS: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కీలక పరిణామం..!
సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక ఆధారాన్ని సీట్ గుర్తించినట్టు సమాచారం అందుతోంది. సెల్ ఫోన్ డేటాతో పాటు క్లూస్ టీమ్...
Election Updates: ఆ దృశ్యాలు చూస్తే గుండెపోటు అనుకుంటారా?: సునీత రెడ్డి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేయాల్సింది. ఇంకా చాలా ఉందని ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి అన్నారు. న్యాయంకోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఈ...
Crime: తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్
‘అమ్మా.. నాన్నకి ఫోన్ చేయవా..’ అని ఉదయం లేవగానే అడిగిన చిన్నారికి ఇప్పుడు వచ్చేస్తారమ్మా అని తల్లి చెప్పింది. అలా అన్న కొద్దిసేపటికే గుండెలు పగిలేలా.. భర్త మరణ వార్త ఆమె చెవిన...
Crime: పోలీస్ స్టేషన్ పై దాడి.. పేర్ని నాని అనుచరులపై కేసు నమోదు..!
మాజీ మంత్రి, మచిలీపట్నం MLA పేర్ని నాని అనుచరులపై చిలకలపూడి స్టేషన్లో కేసు నమోదైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం ఉల్లిపాలెంలో చోటుచేసుకున్న దాడి ఘటనలో నిందితులైన వైకాపా సానుభూతిపరులను తాలూకా స్టేషన్...
Crime: మద్యం మత్తులో డ్రైవర్.. స్కూల్ బస్సు బోల్తా.. ఆరుగురు చిన్నారుల మృతి
హరియాణాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. మహేంద్రగఢ్ జిల్లాలో గురువారం ఉదయం స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20...
National Politics: సేవాగుణం చాటుకున్న ఇన్ఫోసిస్.. కర్ణాటక పోలీసులకు భారీ విరాళం
దేశీయ ఐటీ దిగ్గజాల్లో పలు కంపెనీలు కోట్ల టర్నోవరే కాదు.. కోట్ల విరాళాలు అందజేస్తూ సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటాయన్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో ప్రముఖ ఐటీ దిగ్గజం అయిన ఇన్ఫోసిస్ కూడా...
Crime: జనసేన నాయకుడు కొరియర్ శ్రీను బార్పై వైకాపా నేతలు దాడి
మచిలీపట్నంలో జనసేన నాయకుడు కొరియర్ శ్రీను బార్పై వైకాపా నేతలు దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి పేర్ని కిట్టు ఐదుగురు అనుచరులు అక్కడికి తాగేందుకు వచ్చారు. కౌంటర్లో ఉన్న...