కంప్యూటర్ సైన్స్ విద్య రంగంలో భారత్లో పెద్ద ముందడుగు. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ బృహత్తర కార్యక్రమాన్ని దేశీయంగా చేపట్టనుంది. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రాంను పరిచయం చేయనుంది.ఇందులో భాగంగా తక్కువ ప్రాతినిధ్యం, వెనుకబడిన...
ప్రముఖ టెక్ దిగ్గజం ఫేస్బుక్పై గత కొన్ని రోజుల క్రితం వాల్స్ట్రీట్ జర్నల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే..! వాల్ స్ట్రీట్జర్నల్ నివేదికను తప్పుబడుతూ ఫేస్బుక్ ఘాటుగా సమాధానమిస్తోంది. కొంత మంది వ్యక్తుల...
ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2019 సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ స్పెక్ట్రం వేలాన్ని 5జీ టెలికం సేవలు అందించడానికి ఈ సంవత్సరంలోనే నిర్వహిస్తామని తెలిపారు....