ద్రవ్యోల్బణం - search results
If you're not happy with the results, please do another search
రాజ్యసభ లోని 19 మంది ప్రతిపక్ష సభ్యులను వారం పాటు సస్పెండ్
న్యూఢిల్లీ: సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గాను మంగళవారం 19 మంది ప్రతిపక్ష సభ్యులను రాజ్యసభ నుంచి వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు.
19 మంది సభ్యుల్లో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఏడుగురు,...
గందరగోళం మధ్య రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడింది
న్యూఢిల్లీ, రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. జిఎస్టి రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం మరియు 'అగ్నిపథ్' స్కీమ్తో సహా వివిధ సమస్యలపై ప్రతిపక్షాలు గందరగోళాన్ని సృష్టించడం కొనసాగించిన తర్వాత శుక్రవారం.
రోజు...
శ్రీలంక తరహా సంక్షోభం గురించి పాకిస్థాన్ పరిశ్రమ హెచ్చరించింది
ఫెడరేషన్ ఆఫ్ పాకిస్థాన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FPCCI)లోని ప్రముఖ వ్యాపారవేత్తలు, స్థానిక కరెన్సీతో పోలిస్తే డాలర్ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో శ్రీలంక లాంటి ఆర్థిక ఎమర్జెన్సీ...
మీరు బంగారం కొనాలని చూస్తున్నారా?
మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్థిరంగా వున్నాయి. కాగా రెండు రోజుల వ్యవధిలో నే బంగారం ధరలు సుమారు రూ....
మార్క్ కోల్పోయిన సెన్సెక్స్
అంతర్జాతీయ మార్కెట్ల నష్టాల ప్రభావం దేశీ స్టాక్ మార్కెట్పై పడింది. ఉదయం మార్కెట్ ఆరంభం అయినప్పటి నుంచి బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు వరుసగా నష్టాలు చూస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు యూఎస్...
భగ్గుమంటున్న బంగారం
ఉక్రెయిన్పై రష్యా చేస్తోన్న దాడితో బంగారం భగ్గుమంటోంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేరుగా దేశీయ బులియన్ మార్కెట్పై పడింది. పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, క్రూడాయిల్ ధరలతో పాటు.. బంగారం ధరలు పెరిగాయి. ఈ పరిస్థితులతో ఈ...
బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి
గత కొద్ది రోజుల నుంచి పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు ఒక్కసారిగి పెరిగాయి. ఇందుకు ప్రధాన కారణం.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ తిరుగుబాటు నేతలతో క్లెమ్లిన్లో సమావేశమై..డోనెట్స్క్,...
వాహనదారులకు షాక్
గత కొద్ది రోజుల నుంచి రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికే సై అంటున్నారు. రష్యా తూర్పు ఉక్రెయిన్లోని రష్యా మద్దతుగల వేర్పాటువాద...
పంజాబ్ ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని
పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీడియా సందేశంలో ప్రజలను కాంగ్రెస్కి ఓటు వేయాలని కోరారు. ప్రతి సమస్యకు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే నిందిస్తున్నారంటూ మన్మోహన్ సింగ్...
బంగారం కొనేవారికి శుభవార్త
గత కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. ఉక్రెయిన్ - రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో 1850 డాలర్లకు చేరిన ఔన్స్ బంగారం ధర 1 శాతానికి పైగా...