వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు ముమ్మరం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. హామీలతో ఇప్పటినుంచే పంజాబ్ ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. రేపు చంఢీఘర్లో...
దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం విజయవంతమయ్యేలా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించాలని, అందుకు తమ పార్టీ సభ్యులంతా తీవ్రంగా కృషిచేయాలని ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ పిలుపు నిచ్చారు. కోవిడ్...
విశ్వాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. ప్రపంచ దేశాలన్నీ అతులాకుతలం అవుతున్నాయి. దీంతో దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెకేందుకు ‘హెలికాప్టర్ మనీ’ అనే కొత్తం అంశాన్ని...
వచ్చే ఏడాది క్యూ2 లో ద్రవ్యోల్బణం సుమారు 3.8 శాతానికి వస్తుందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆశ్చర్యకరమైన చర్యగా, అధిక ద్రవ్యోల్బణ రేటు మరియు ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగే...