త్రైమాసికం - search results
If you're not happy with the results, please do another search
అగ్రస్థానంలో నిలిచిన హాట్స్టార్
భారత దేశంలో ఓటీటీ ప్లాట్ఫామ్ల హవా నడుస్తోంది. కరోనా వైరస్ ప్రవేశించాక ఓటీటీలదే రాజ్యంగా మారిపోయింది. లాక్ డౌన్ల కారణంగా చాలా కాలం థియేటర్లు మూతపడడం, ఇళ్లకే పరిమితం కావాల్సి రావడంతో రెండేళ్లలో...
జోరందుకున్న ఎలక్ట్రిక్ వాహనాలు
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ఈవీ వాహన ధరలు...
మరింతగా పెరగనున్న టెక్ సపోర్ట్ స్కాములు
సెలవుల సీజన్లో టెక్ సపోర్ట్ స్కాములు మరింతగా పెరగనున్నాయి. అలాగే షాపింగ్, విరాళాల సేకరణ రూపంలో ఫిషింగ్ దాడుల ముప్పు కూడా పొంచి ఉందని నోర్టన్ ల్యాబ్స్ హెచ్చరించింది. ఇటీవల ఆ సంస్థ...
మైక్రోసాఫ్ట్ అరుదైన రికార్డు
మైక్రోసాఫ్ట్ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్ నెంబర్ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్...
టీవీఎస్ మోటార్స్ గణనీయ లాభాలు
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మోటర్స్ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదరగొట్టింది. క్యూ2లో సుమారు రూ. 5,619 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో రూ.4605 కోట్లను సొంతం...
డొనాల్డ్ ట్రంప్పై సోషల్ మీడియా నిషేధం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం చోటు చేసుకున్న క్యాపిటల్ హిల్ హింసాత్మక ఘటనల కారణంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సోషల్ మీడియా నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా...
భారతీయ మార్కెట్లో బడ్జెట్ ఫోన్లు
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు వన్ప్లస్ భారతీయ మార్కెట్లో పాగవేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది. భవిష్యత్తులో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. రూ. 20 వేల కంటే తక్కువ ధరల్లో లాంచ్ చేయాలని...
ఆపిల్ కంపెనీలో తీవ్రమైన సమస్య
మనిషిని ఆపరేట్ చేసేది మెదడు. మరి ఆ మెదడునే మనిషి ఆపరేట్ చేస్తే..ఇదిగో ఇలాంటి ఐడియాతో మనిషి మెదడులో కంప్యూటర్ చిప్ను అమర్చేందుకు ఎలాన్ మస్క్ న్యూట్రాలింక్ ప్రయోగం తెరపైకి తెచ్చారు. ఆ...
సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన మిర్చి భామ
ప్రభాస్ , అనుష్క, రిచా గంగోపాధ్యాయ కలిసి నటించిన సినిమా ‘మిర్చి’. ఈ సినిమాను ప్రభాస్ అభిమానులెవరూ మర్చిపోలేరు. అందుకే 2013లో వచ్చిన ఈ సినిమాకు ఏడేళ్లు గడుస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం...
క్యాబ్ డ్రైవర్లకి ఊరట
టాక్సీ అగ్రిగేటర్లకు రాబోయే నిబంధనలలో ఉబెర్ మరియు ఓలా వంటి సంస్థల ద్వారా వచ్చే రైడ్ల ద్వారా వచ్చే మొత్తం కమీషన్ను గరిష్టంగా 10% వరకు పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది....