ఐఏఎస్ అధికారి - search results
If you're not happy with the results, please do another search
మానవ మనుగడపై నాకు నమ్మకం లేదు
Posted at
ఐఏఎస్ కు ఎంపిక కాకవటమంటే మాటలు కాదు..ఎంతో కష్టపడి చదవాలి. ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కోవాలి...చివరిదాకా వెనక్కితగ్గకుండా మొక్కవోని దీక్షతో ముందుకు సాగాలి. అలానే జీవితంలో అనుకున్న స్థాయికి చేరేందుకు...
బాధితురాలు నా కూతురు లాంటిదిః అయితే తండ్రిలానే ప్రవర్తించండి
Posted at
చండీగఢ్ లో ఐఏఎస్ అధికారి కుమార్తె వాహనాన్ని వెంబడించి, వేధించిన కేసులో వికాస్ బరాలా నేరాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మూడు గంటల పాటు సాగిన విచారణ అనంతరం వికాస్...
అబ్బాయిలే ఇంట్లో కూర్చోవాలిః కిరణ్ ఖేర్
Posted at
ఎన్ని చట్టాలు ప్రవేశపెట్టినా... శిక్షలు ఎంత కఠినతరం చేసినా మహిళలపై వేధింపులు మాత్రం ఆగటం లేదు. సాధారణ మహిళలే కాదు... సెలబ్రిటీలు, వీఐపీలు, వీవీఐపీల పిల్లలు సైతం ఇలాంటి...
పూనం అంటే మీడియాకు భయమా..?
Posted at
ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ ఏ పత్రికా అంత ప్రముఖంగా ఇవ్వలేదు. జగన్ పత్రిక సాక్షిలో కూడా రాలేదు. ఎవరో అడ్రస్ లేని...
జేపీ యాత్ర ఎందుకు ?
Posted at
లోక్ సత్తా రాజకీయ ప్రస్థానాన్ని ఆపేసిన జయప్రకాశ్ నారాయణ ఇంకో ప్రయత్నం చేయబోతున్నారు. కొన్నాళ్లుగా మౌనంగా ఉంటున్న ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 100 రోజులు యాత్ర...
Election Updates: ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పలువురు ఉన్న తాధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు చేసింది. ముగ్గురు ఐఏఎస్లతోపాటు, ఆరుగురు ఐపీఎస్లను బదిలీ చేసింది. వీరిలో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్రెడ్డి, పల్నాడు ఎస్పీ...
మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం.. మరి ముఖ్యమంత్రులు వీరేనా?
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 5రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో మూడు రాష్ట్రాల్లో (ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్) బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరన్నదానిపై...
మొదటి మహిళాగా నిలిచినా శాంతి కుమారి
తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అనుసరించి కేంద్ర సిబ్బంది మరియు శిక్షణ శాఖ (DoPT) బాధ్యతలు చేపట్టిన సోమేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్కు పంపిన ఒక రోజు తర్వాత సీనియర్ IAS అధికారి A. శాంతి...
నేను రోజు మాట్లాడతా
రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాదిపార్టీని ఏర్పాటు చేసి, రామ రాజ్యాన్ని నిర్మిస్తామని అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీకి చెందిన బహ్రైచ్లోని నాన్పరా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధురీ వర్మ సమాజ్వాది పార్టీలో...
ఆర్బీఐ గవర్నర్ పదవీకాలం పొడిగింపు
ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయనను ఈ పదవికి పునర్నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన 2024 డిసెంబర్ వరకు పదవిలో కొనసాగనున్నారు. కాగా, శక్తికాంత్ దాస్...