యూపీ - search results
If you're not happy with the results, please do another search
Political Updates: అయోధ్యలో ‘అమృత్ భారత్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. దారి వెంట 1,400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇస్తుండగా…. అభిమానులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. అనంతరం...
Sports : హార్దిక్ పాండ్య ఐపీఎల్ లో తిరిగి ముంబయి గూటికి చేరనున్నాడా?
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య ఐపీఎల్లో తిరిగి ముంబయి గూటికి చేరనున్నాడా? గుజరాత్ టైటాన్స్ సారథ్యాన్ని అతడు వదులుకోవడానికి సిద్ధమయ్యాడా? తొలి సీజన్లో తమకు ట్రోఫీ అందించిన కెప్టెన్ను విడిచిపెట్టేందుకు గుజరాత్...
మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ.. ముహుర్తం అప్పుడే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమవుతోంది. సుప్రసిద్ధ అయోధ్యలో భవ్యరామమందిరలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠకు సుమూహుర్తం ఖరారైంది. యూపీలోని అయోధ్య రామాలయంలో వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు...
BREAKING NEWS : ఢిల్లీలో భారీ భూకంపం
BREAKING : ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 20 సెకన్ల పాటు కపించడంతో భయంతో జనాలు ఇళ్ళనుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.4గా నమోదైనట్లు తెలుస్తోంది. నేపాల్...
Election Updates: బీజేపీ రెండవ లిస్ట్పై కీలక ప్రకటన చేసిన కిషన్ రెడ్డి
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభ్యర్థుల రెండవ లిస్ట్పై కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దసరా తర్వాత బీజేపీ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల చేస్తామని...
గోవాలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
ఇటీవల అంతర్జాతీయ సెక్స్ రాకెట్ను అంజునా పోలీసులు ఛేదించిన షాకింగ్ సంఘటన గోవాలో నమోదైంది. నిందితులు లావాదేవీలు చేసేందుకు క్యూఆర్ కోడ్లు, యూపీఐలతో సహా డిజిటల్ పేమెంట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో ఇజ్రాయెల్కు...
రష్మిక కాళ్ళు మొక్కిన అసిస్టెంట్… సోషల్ మీడియాలో రచ్చ!
హీరోయిన్ రష్మిక మందన్న తన మేకప్ అసిస్టెంట్ సాయి వివాహానికి హాజరయ్యారు. ఈ వేడుకలో రష్మిక కాళ్ళను అసిస్టెంట్ మొక్కడం హాట్ టాపిక్ గా మారింది .
ఇటీవల రజనీకాంత్ యూపీ సీఎం యోగి...
సీఎం యోగి కాళ్లు మొక్కడంపై రజనీకాంత్ వివరణ..!
ఆధ్యాత్మిక పర్యటనలో సూపర్ స్టార్ రజినీకాంత్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హిమాలయాల నుంచి తన పర్యటన షురూ చేసిన తలైవా.. ఆ తర్వాత యూపీ ,ఉత్తరాఖండ్ ఇలా అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు....
రుణాలు భవిష్యత్తుకు పెట్టుబడి: మంత్రి కేటీఆర్.
యూపీఎస్సీ పరీక్ష కంటే ప్రజాక్షేత్రంలో గెలవడం కఠినమైదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సు మొహాలీ ఐఎస్బీ క్యాంపస్లో ప్రారంభ సమావేశానికి...
స్టాంప్ డ్యూటీలో 100 శాతం మినహాయింపు
ప్రమోటింగ్ లీడర్షిప్ అండ్ ఎంటర్ప్రైజ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రోత్ ఇంజిన్ (PLEDGE) పథకం కింద ప్రైవేట్ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్న వారికి మరియు అభివృద్ధి చేసిన పార్కులలో పారిశ్రామిక భూమిని...