కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
ప్రముఖ సింగర్ కుటుంబం అదృశ్యం
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ హరిణి కుటుంబం అదృశ్యమైంది. వారం రోజుల నుంచి హరిణి కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. వారం నుంచి వారి ఫోన్ నంబర్లు కూడా స్విచ్చాఫ్లో ఉన్నాయి. ఈ క్రమంలో...
గౌతమ్ గంభీర్ కి బెదిరింపులు
మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ పోలీసులను ఆశ్రయించాడు. ఐసిస్ కశ్మీర్ నుంచి బెదరింపు కాల్స్ వస్తున్నాయని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని గౌతమ్ గంభీర్ ఢిల్లీ...
టెక్కీని ట్రాప్లోకి లాగి ప్రేమ
ఫేస్బుక్ ద్వారా ఓ టెక్కీని ట్రాప్లోకి లాగి ప్రేమ, పెళ్లి పేరుతో అతడి నుంచి కోటి రూపాయలు దోచుకున్న ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది. సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు....
సెల్ఫీ తీసుకుంటు ఇద్దరు యువకులు మృతి
చెరువు కట్ట పైన నిలబడి మొబైల్ ఫోన్లో సెల్ఫీ తీసుకుంటు ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. ఈ సంఘటన హుణసూరు తాలూకాలోని హోసకోటె దగ్గర కెంచన చెరువులో చోటు చేసుకుంది....
ప్రేమ వేధింపులకు విద్యార్థిని బలి
ప్రేమ వేధింపులకు ఓ విద్యార్థిని బలైంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి చెందిన బట్టు...
ఝార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఝార్ఖండ్లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధన్బాద్ గోవింద్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హింద్ హోటల్ వద్ద వంతెన వద్ద అదుపు తప్పిన కారు.. 100 మీటలర్ల లోతులోకి పడిపోయింది....
వివాహిత అదృశ్యం
పిల్లలను ఇంట్లోనే వదిలి వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన తిరుమలగిరిలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన పాము సరిత ఈ నెల 18వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి...
విషాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబం
సెలవు రోజు సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబం విషాదంలో మునిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగికి గుండెపోటు రావడంతో కారు అదుపుతప్పింది. ఆయన మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. చిన్నారులిద్దరూ ప్రాణాలతో...
ఆత్మహత్య చేసుకున్న యువకుడు
స్థానిక ట్రిపుల్ ఐటీలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఈవూరి గౌరీష్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాలోని మండల కేంద్రమైన నగరం గ్రామానికి చెందిన గౌరీష్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని ఐ2...
భార్యతో గొడవపడి మాయం
తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి భార్యతో గొడవపడి కనిపించకుండా పోయిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్కు చెందిన ప్రభాకర్చారి, స్వాతిలు భార్యాభర్తలు....