కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
స్నేహితుడిపై అనుమానం పెంచుకొని హత్య
భార్యతో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడిపై అనుమానం పెంచుకొని హత్య చేశాడు తోటి మిత్రుడు. కేసు వివరాలను డీసీపీ నారాయణరెడ్డి బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆత్మకూర్(ఎం)...
కారులో మహిళపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన మహిళపై కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు వివరాల ప్రకారం.. నిందితులు మహిళపై అత్యాచారానికి పాల్పడి బాధిత మహిళను ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో వదిలి వెళ్లినట్లు...
విశాఖ స్టీల్ప్లాంట్లో ప్రమాదం
విశాఖ స్టీల్ప్లాంట్లో బుదవారం ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్పై నుంచి జారిపడి సీనియర్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందారు. స్టీల్ప్లాంట్ ఎస్ఎంఎస్-1లో మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న...
పురుగుల మందు తాగి ప్రేమికుల ఆత్మహత్య
వివాహిత వ్యక్తితో యువతి ప్రేమాయణం ఇద్దరినీ బలిగొంది. ఈ దుర్ఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా కోనికెరె గ్రామంలో జరిగింది. చెళ్లకెరె తాలూకా పరశురామపుర గ్రామానికి చెందిన తిప్పేస్వామి , హిరియూరు తాలూకా...
కొడుకుని కొట్టిన ట్యూషన్ టీచర్పై పోలీసులకు ఫిర్యాదు
గురువు దండించడం అనాదిగా వస్తున్న మన పూర్వ విద్యావిధానంలో అత్యంత సాధారణ విషయం. కానీ ఈరోజుల్లో అది అమానుషం.. తీవ్ర నేరం కూడా అనేవారూ లేకపోలేదు. చిన్నారులను దండించడం ఫర్వాలేదు కానీ మరీ...
పెళ్లి సంబంధాలు చూస్తున్నారని బాలిక ఆత్మహత్య
పెళ్లి సంబంధాలు చేస్తున్నారని మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మంగళవారం మండలంలోని మైలారం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్లకొండ శిరీష(17)...
పాకిస్తాన్లో మహిళా టిక్టాకర్ పై దాడి
పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా టిక్టాకర్పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్ట్14 పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఓ టిక్టాకర్...
పెనుభూతమైన అనుమానం
అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో అనంతపురం నగరం ఉలిక్కిపడింది. నాల్గో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని సంగమేష్ నగర్కు...
పురుగుల మందు తాగి మహిళ మృతి
కుటుంబ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన ఓ మహిళ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. నేరేడుచర్ల ఎస్ఐ విజయ్ప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పత్తేపురం గ్రామానికి చెందిన పగిడిమర్రి...
మరోసారి రక్తమోడిన జాతీయ రహదారి
జాతీయ రహదారి మరోసారి రక్తమోడింది. గత ఏడాది ఓ కారు కల్వర్టులో పడిపోయి ఐదుగురు మృతి చెందిన చోటుకు సమీపంలోనే మరో ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి జాతీయ రహదారిపై ఆదివారం...