కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search
ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య

ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంటెక్ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులకి ‘నేను మంచి కూతురిని కాలేకపోయాను.. నన్ను క్షమించండి నాన్న’ అంటూ...
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మిర్యాలగూడ చింతపల్లి హైవే వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్‌ బస్సు రోడ్డుపైన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు...
లారీ ప్రమాదంలో మృత్యువాత

లారీ ప్రమాదంలో మృత్యువాత

‘మీరు బయల్దేరి ఉండండి..ఊరెళ్లిపోదాం. ఈ లోగా బండికి పెట్రోల్‌ కొట్టించుకుని వస్తాను’ అని చెప్పిన వ్యక్తి కాసేపటికే లారీ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. మండల పరిధి పెనుబాక గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం...
అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉష అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ కుమార్తె ఉషను అత్తింటివారే చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని...
పాము కాటుతో యువకుడి మృతి

పాము కాటుతో యువకుడి మృతి

మండలంలోని కామిశెట్టిపల్లి గ్రామానికి చెందిన రాజు(35) ఆదివారం పాము కాటుతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తాడు. తన సోదరితో...
భర్తను రోకలి బండతో హత్య చేసిన భార్య

భర్తను రోకలి బండతో హత్య చేసిన భార్య

భర్తను రోకలి బండతో హత్యచేసి, కళ్లుతిరిగి పడిపోయాడని నమ్మించే యత్నంలో తలపై ఉన్న గాయాలు చూసి మృతుడి అన్న ఫిర్యాదుతో బండారం బట్టబయలైన ఘటన తాడికొండలో చోటుచేసుకుంది. మంగళగిరి రూరల్‌ సీఐ భూషణం...
పుట్టినరోజు వేడుకలో యువకుడిపై దాడి

పుట్టినరోజు వేడుకలో యువకుడిపై దాడి

పాత కక్షలు మనసులో ఉంచుకున్న కొందరు పుట్టినరోజు వేడుకలకు పిలిచి ఓ యువకుడిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన గురువారం అర్ధరాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఇందిరానగర్‌ కాలనీలో చోటుచేసుకుంది....
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

మహారాష్ట్రలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుల్దాణా జిల్లాలో కార్మికులను తరలిస్తున్న ఓ వాహనం బోల్తాపడిన ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. సింధ్‌ఖేడ్‌రాజా- మేహ్‌కర్‌...
పెళ్లి చేసుకుంటానని పిలిచి బాలికపై అత్యాచారం

పెళ్లి చేసుకుంటానని పిలిచి బాలికపై అత్యాచారం

పెళ్లి చేసుకుంటానని పిలిచి బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ద్వారకాతిరుమల ఎస్సై టి.వెంకట సురేష్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పంగిడిగూడెంకు చెందిన 15 ఏళ్ల...
వృద్ధ మహిళలపై చాకుతో దాడి

వృద్ధ మహిళలపై చాకుతో దాడి

ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇద్దరు వృద్ధ మహిళలపై మిట్ట మధ్యాహ్నం చాకుతో దాడి చేసి గాయపరిచి దోపిడీకి యత్నించి పరారవుతున్న ఓ ఆగంతకుడిని అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్, స్థానికులు పట్టుకుని చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు....