కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search
కలకలం రేపిన నాటుబాంబు పేలుడు

కలకలం రేపిన నాటుబాంబు పేలుడు

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నాటుబాంబు పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాన్సువాడ మండలంలోని కోనాపూర్‌లో అడవి పందుల వేట కోసం వేటగాళ్లు నాటుబాంబులు అమర్చారు....
అల్లుడిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిందో అత్త

అల్లుడిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిందో అత్త

తన కూతురిని వేధిస్తున్నాడన్న కోపంతో అల్లుడిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిందో అత్త. భర్తపై జరిగిన అఘాయిత్యాన్ని అడ్డుకోవాల్సింది పోయి ఆమె కుమార్తె కూడా సహకరించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు గాంధీ...
బాలుడిని ట్రాప్‌ చేసిన యువతి

బాలుడిని ట్రాప్‌ చేసిన యువతి

మైనర్‌ బాలుడిని ట్రాప్‌ చేసిన ఒక యువతి.. అతడ్ని పెళ్లి చేసుకోవడం తమిళనాడులో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయంబత్తూరులో 19 ఏళ్ల యువతి స్థానికంగా ఒక పెట్రోల్‌ బంకులో పనిచేస్తుండేది....
కాలుజారి ఇద్దరు యువకులు మృతి

కాలుజారి ఇద్దరు యువకులు మృతి

మండలంలోని విరూపాక్షపురం గ్రామ సమీపంలో ఉన్న నాయునిచెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఆదివారం విషాదం నింపింది. ఎస్‌ఐ మునిస్వామి కథనం మేరకు.. కడప జిల్లా పూలంపేట...
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్‌ చక్రాల కిందపడి ఓ యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల...
ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

మండలంలోని జౌలా(కే) గ్రామానికి చెందిన దామాన్‌వాడ్‌ గణేశ్‌(18) మద్యానికి బానిసై బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజన్న తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. గణేశ్‌ గతకొద్ది రోజులుగా మద్యానికి...
ఐదుగురు ట్రక్కు డ్రైవర్లు సజీవ దహనం

ఐదుగురు ట్రక్కు డ్రైవర్లు సజీవ దహనం

అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. హసావోలో కొందరు గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి ట్రక్కులను తగులబెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు ట్రక్కు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న(గురువారం)...
వివాహిత అదృశ్యం

వివాహిత అదృశ్యం

అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన పంజగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఖైరతాబాద్‌ ప్రేమ్‌నగర్‌లో నివసించే బి. కీర్తన (27) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుంటారు. ఈ...
ఉత్తర ప్రదేశ్‌లో దారుణం

ఉత్తర ప్రదేశ్‌లో దారుణం

ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌లో దారుణం చోటు​ చేసుకుంది. ఓ 14 ఏళ్ల మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసిన అయిదుగురు దుండగులు సామూహిక అత్యాచారాని తెగపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘ఆదివారం రాత్రి బాలికతో...
యువతిపై సామూహిక అత్యాచారం

యువతిపై సామూహిక అత్యాచారం

యువజంటను అడ్డగించి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులకు న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. దోషులకు జైలు శిక్షతో పాటు రూ.20వేల చొప్పున జరిమానా విధించింది. హైదరాబాద్ శేరిలింగంపల్లి మండలం...