ప్రమాదంలో నలుగురు మృతి

ప్రమాదంలో నలుగురు మృతి

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీకే దిన్నె మండలం మద్దిమడుగులో వ్యాన్‌ బీభత్సం సృష్టించింది. రోడ్డు పనులు చేస్తున్నవారిపై వ్యాన్‌ దూసుకెళ్లింది.

ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని కడప రిమ్స్‌కు తరలించారు.