ఈ రోజు పల్నాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన..!

Election Updates: Ram Rajyam rule should come in AP: Chandrababu
Election Updates: Ram Rajyam rule should come in AP: Chandrababu

నేడు పల్నాడు లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది . ఈ సందర్భంగా పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల లో పర్యటించనున్నారు చంద్రబాబు. అనంతరం క్రోసూరు , సత్తెనపల్లి ప్రాంతాల్లో ప్రజా గళం బహిరంగ సభల్లో పాల్గొననున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

TDP chief Chandrababu's visit to Palnadu today..!
TDP chief Chandrababu’s visit to Palnadu today..!

ఇక ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకి ప్రత్యేక హెలి కాప్టర్లో క్రోసూరు చేరుకోనున్నారు చంద్రబాబు. రాత్రికి సత్తెనపల్లిలో బస చేస్తారు చంద్రబాబు. ఇక అటు నంద్యాల జిల్లా లో నేడు మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖిలో పాల్గొంటారు. ఇలా నారా చంద్రబాబు కుటుంబం మొత్తం ప్రచారంలో బాగా మునిగిపోయింది.