తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..6 గురు మృతి

Fatal road accident in Tamilnadu
Fatal road accident in Tamilnadu

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 6 గురు మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. తమిళనాడులో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వ్యాను ఢీకొట్టింది .

ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రమైన గాయాలపాలయ్యారు. సేలం – ఈరోడ్డు హైవేలో వెళుతూండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అటు క్షత గాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదం పై ఇంకా వివరాలు తెలియవలసి ఉంది.