ఆటోమొబైల్ - search results

If you're not happy with the results, please do another search
ఆటోమొబైల్ రంగం మిశ్రమ పనితీరు

ఆటోమొబైల్ రంగం మిశ్రమ పనితీరు

ప్యాసింజర్ వెహికల్స్ (పివి) మోడరేట్‌కు డిమాండ్, ట్రాక్టర్లు మరియు ద్విచక్ర వాహనాలకు సానుకూల వృద్ధి పుంజుకోవడంతో భారత ఆటోమొబైల్ రంగం మిశ్రమ పనితీరు గత నెలలో కనబరిచినట్లు ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్...
TS Politics: Show cause notice to senior IAS Arvind Kumar

TS Politics: సీనియర్‌ ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌కు షోకాజ్‌ నోటీసు

తెలంగాణ రాష్ట్ర సర్కార్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ-రేసింగ్‌ నిర్వహణ వ్యవహారంలో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ రేసుకు సంబంధించి గతంలో...
ఆర్మీని శాశ్వత సంస్థగా రద్దు చేసిన కోస్టారికా

ఆర్మీని శాశ్వత సంస్థగా రద్దు చేసిన కోస్టారికా

ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) రెడ్ హిల్స్‌లోని ఎఫ్‌టిసిసిఐలో భారతదేశంలోని కోస్టారికా రాయబారి డాక్టర్ క్లాడియో అన్సోరెనా మోంటెరోతో సోమవారం అర్థరాత్రి రెండు దేశాల వాణిజ్య...
కేశబ్ మహీంద్రా తుది శ్వాస విడిచారు

కేశబ్ మహీంద్రా తుది శ్వాస విడిచారు

ప్రముఖ పారిశ్రామికవేత్త కేశబ్ మహీంద్రా తుది శ్వాస విడిచారు ప్రముఖ పారిశ్రామికవేత్త కేశబ్ మహీంద్రా తుది శ్వాస విడిచారు, పారిశ్రామిక సమ్మేళనం మహీంద్రా గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్, 99 ఏళ్ల వయసులో ఆయన తన స్వగృహంలో...
వాహనాల విక్రయాల్లో వృద్ధి ఊపందుకుంది.

ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో వృద్ధి ఊపందుకుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో వృద్ధి ఊపందుకుంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం, ఫిబ్రవరి 2022లో 2,62,984 నుండి ఫిబ్రవరిలో...
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ వినియోగం

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ వినియోగం

ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్‌ వినియోగం తిరిగి గణనీయంగా పెరుగుతోంది. కరోనా పూర్వ స్థాయికి మించి నమోదవుతోంది. మార్చి నెలలో ఇంధనాలకు డిమాండ్‌ మూడేళ్ల గరిష్టానికి చేరింది. 4.2 శాతం...
అక్కా చెల్లెలకి కోర్టు నోటీసులు

అక్కా చెల్లెలకి కోర్టు నోటీసులు

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టిని వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే భర్త రాజ్‌కుంద్రా అశ్లీల వీడియో కేసుతో ఆమె కఠిన పరిస్థితులను చూస్తున్న తరుణంలో కోర్టు కేసులు, చీటింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తాజాగా...
ముంబైలో కోట్ల రూపాయల మోసం

ముంబైలో కోట్ల రూపాయల మోసం

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తలు డ్రగ్స్ డీలర్ టోనీతో లింకు పెట్టుకున్నట్లు తేలడంతో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే...
హర్యానాలో వర్చువల్‌ రియాలిటీ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌

హర్యానాలో వర్చువల్‌ రియాలిటీ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌

ఆటో టెక్‌ స్టార్టప్‌ సంస్థ కార్జ్‌సోడాట్‌కామ్‌ తాజాగా హర్యానాలోని కర్నాల్‌లో వర్చువల్‌ రియాలిటీ ఆధారిత ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ ప్రారంభించింది. దేశీయంగా ఈ తరహా స్టోర్‌ ఏర్పాటు కావడం ఇదే తొలిసారని సంస్థ తెలిపింది....
2022 లో సామాన్యులకి చుక్కలే

2022 లో సామాన్యులకి చుక్కలే

2021లో అన్ని ధరలు ఆకాశాన్ని తాకాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డిజీల్‌ ధరలు సెంచరీ దాటేశాయి. ఇంధన ధరల పెంపుతో ఆహార పదార్థాల, ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలు పెంపు సామాన్యుల నెత్తి మీద పడ్డాయి. ఈ...