2030 నాటికి దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్
2030 నాటికి దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) ప్రాజెక్ట్లలో 24 ట్రిలియన్ వాన్ ($18.2 బిలియన్) పెట్టుబడి పెట్టనున్నట్లు హ్యుందాయ్ మోటార్ గ్రూప్ తెలిపింది. హ్యుందాయ్ మోటార్,...
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ టెస్లా కార్లపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అధునాతన టెక్నాలజీతో వాహనాలను ప్రవేశపెడుతూ సత్తాచాటుతోంది ఆ సంస్థ. అందుకే టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలు భారత్కు...
దేశంలో విద్యుత్ ఉత్పత్తి సమస్యగా మారిన నేపథ్యంలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్పై ముఖ్యమంత్రి శుక్రవారం...
ప్యాసింజర్ వెహికల్స్ (పివి) మోడరేట్కు డిమాండ్, ట్రాక్టర్లు మరియు ద్విచక్ర వాహనాలకు సానుకూల వృద్ధి పుంజుకోవడంతో భారత ఆటోమొబైల్ రంగం మిశ్రమ పనితీరు గత నెలలో కనబరిచినట్లు ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్...
ఫ్రెంచ్-జపనీస్ రెనాల్ట్-నిస్సాన్ కూటమి భారతదేశంలో ఐదేళ్ల వ్యవధిలో $600 మిలియన్లు (రూ. 5,300 కోట్లు) పెట్టుబడి పెడుతుందని, EVలతో సహా మరిన్ని మోడళ్లను మరియు పరిశోధన మరియు అభివృద్ధి (R&D)లో కూడా పెట్టుబడి...
ఎలక్ట్రిక్ వెహికల్ వినియోగదారులకు శుభవార్త. దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం హీరో ఎలక్ట్రిక్ భారీ ఎత్తున ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఢిల్లీకి చెందిన ఓ స్టార్టప్ భాగస్వామ్యంలో...