బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన మైత్రి సంస్థ.!

బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన మైత్రి సంస్థ.!
Cinema News

మన టాలీవుడ్ మూవీ దగ్గర ఉన్న టాప్ మోస్ట్ నిర్మాణ సంస్థల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకటి. మరి ఇప్పుడు వీరి నుంచి పలు భారీ సినిమా లు సెట్స్ మీద ఉండగా ఈ మూవీ లతో పాటుగా తమ నుంచి కొన్ని చిన్న మూవీ లు మిడ్ రేంజ్ మూవీ లు కూడా వస్తూ ఉంటాయి. మరి ఈరోజు అయితే ఒక సర్ప్రైజ్ అనౌన్సమెంట్ ని ఇస్తున్నట్టుగా మేకర్స్ నిన్న తెలిపారు.

మరి ఇపుడు ఈ అప్డేట్ అయితే ఇచ్చేసారు. దీనితో మేకర్స్ “8 వసంతాలు” అనే ఒక బ్యూటిఫుల్ సరికొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. 365 రోజులకి అంకెలతో కొలిస్తే సంవత్సరం అదే అనుభవాలతో కొలిస్తే వసంతం అంటూ తమ టైటిల్ కు జస్టిఫికేషన్ గా బ్యూటిఫుల్ లైన్ తో అయితే మూవీ ని అనౌన్స్ చేశారు. మరి ఈ మూవీ ని ఫణింద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నట్టుగా తెలిపారు. అలాగే ఇతర వివరాలు త్వరలో రివీల్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు.

https://twitter.com/MythriOfficial/status/1757610482033402265/photo/1?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1757610482033402265%7Ctwgr%5E689b947a62a8672105d8ba8e6a741700628eb59c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.123telugu.com%2Ftelugu%2Fnews%2Fmythri-movie-makers-announced-a-beautiful-project.html