AP Politics: ఏపీలోకీ నాలుగేళ్ల తర్వాత రఘురామ ఎంట్రీ…

Election Updates: It is unfortunate that CM Jagan talks like a pigeon: Narasapuram MP
Election Updates: It is unfortunate that CM Jagan talks like a pigeon: Narasapuram MP

నాలుగేళ్ల తర్వాత ఏపీలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రావడం చాలా సంతోషంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు.

ఢిల్లీ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన RRR ’నేను జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్ సాయం మరువలేనిది. మా నానమ్మ చనిపోయినప్పుడు కూడా సొంతూరికి వెళ్లలేకపోయా. ఇప్పుడు భీమవరం వెళ్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణరాజు. కాగా, గత నాలుగు ఏళ్లుగా వైసీపీకి వ్యతిరేకంగా నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.