AP Politics: అభ్యర్థుల్ని ఖరారు చేసిన టీడీపీ..

AP Politics: TDP has finalized its candidates.
AP Politics: TDP has finalized its candidates.

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో పార్టీలు జోరు పెంచాయి ప్రచారాల్లో మాత్రమే జోరుని పెంచడం కాకుండా ఎంపికల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటికే వైసిపి ఐదు జాబితాలు విడుదల చేసి అభ్యర్థుల్ని ప్రకటించింది. నారా చంద్రబాబు నాయుడు మాత్రం నిదానమే ప్రధాన అన్నట్లుగా వెళ్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడుని నియమించింది.

అనకాపల్లి నుండి దిలీప్ చక్రవర్తి ని ఎన్నికల బర్లోకి దింపింది. విశాఖపట్నం ఎంపీ భరత్, ఏలూరు గోపాల్ యాదవ్, విజయవాడ కేశినేని చిన్ని, నరసరావుపేట శ్రీకృష్ణదేవరాయలు, అనంతపురం నుండి కాల్వ శ్రీనివాసులు, హిందూపురం బికె పార్థసారథి, తిరుపతి నుండి అంగలకుర్తి నిహారిక రాబోతున్న ఎన్నికల్లో టిడిపి తరఫు అభ్యర్థులకు అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.