అమరావతిపై బాలీవుడ్ ఆసక్తి

bollywood alejandro subhash ghai. starting a studio in amravati

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అమరావతిలో స్టూడియోలు పెట్టమని ఏపీ సీఎం కోరుతున్నా టాలీవుడ్ మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. అశ్వనీదత్ లాంటి బాబు సన్నిహితులు కూడా కుదరదని చెప్పేశారు. కానీ బాలీవుడ్ మాత్రం అమరావతిపై ఆసక్తి చూపిస్తోంది.

బాలీవుడ్ లెజెండరీ డైరక్టర్ సుభాష్ ఘాయ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అమరావతిలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేస్తానని చెప్పారట. ప్రభుత్వ పరంగా సహకరించాలని అడగడంతో.. బాబు ఫుల్ కోఆపరేషన్ ఇస్తానని హామీ కూడా ఇచ్చేశారట.

రాని టాలీవుడ్ ను బతిమిలాడే కంటే.. వచ్చిన బాలీవుడ్ ను స్ట్రాంగ్ గా ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు. సుభాష్ ఘాయ్ ఇన్ స్టిట్యూట్ సక్సెస్ అయితే మిగతావారు వాళ్లంతట వాళ్లే వస్తారని చంద్రబాబు ఆలోచనగా ఉంది. కానీ ఇదే కారణంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కూడా కలిసిన సుభాష్ ఘాయ్.. ఇప్పుడు చంద్రబాబును కలవడంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు:

చైనా ద్వారా ఉత్త‌ర‌కొరియాకు చెక్… ట్రంప్ కొత్త వ్యూహం

ఒకే ఒక్కడు… భారత జర్నలిస్ట్ వాణి వినిపిస్తాడు.

మిస్ ఇండియా ద‌క్షిణాఫ్రికాగా తెలుగు యువ‌తి