హత్యకి గురిఅయిన చర్చ్ పాస్టర్

హత్యకి గురిఅయిన చర్చ్ పాస్టర్

కొండాపూర్‌లో దారుణం జరిగింది. పాస్టర్‌ సత్యనారాయణరెడ్డి మసీదు బండ సమీపంలో దారుణ హత్యకు గురి అయ్యాడు. హతుడు అనంతపురం జిల్లాకు చెందిన వాడు. అనంతపురం హౌసింగ్‌బోర్డు కాలనీ చర్చిలో పాస్టర్‌గా పని చేస్తున్నారు. కొండాపూర్ హాఫీజ్‌పేటలో హతం అయ్యాడు.

గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని భూ తగాదాలే హత్యకు కారణమని తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.