గవర్నర్‌ ని కలిసిన ముఖ్యమంత్రి

గవర్నర్‌ ని కలిసిన ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు గురువారం.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

నవంబర్‌ 1న జరిగే వైఎస్‌ఆర్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హజరు కావాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ గవర్నర్‌ను ఆహ్వానించారు.