ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు

Inter second year exam results released by Ganta Srinivasa Rao

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్‌ ద్వితీయ ఏడాది పరీక్ష ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం ౩ గంటలకి విడుదలయ్యాయి. రాజమండ్రిలోని షల్టన్‌ హోటల్‌ లో మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను తెలుసుకోవడానికి కింద ఇచ్చిన బాక్సులో మీ వివరాలను ఎంటర్ చేయండి.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు - Telugu Bullet

అలాగే www.rtgs.ap.gov.in వెబ్‌సైట్‌, పీపుల్‌ ఫస్ట్‌, సిటిజన్‌ మొబైల్‌, ఏపీ సీఎం కనెక్ట్‌, ఖైజాలా యాప్‌లోనూ ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు హజరయ్యారు. ఏప్రిల్ 13 న విశాఖలో ఫస్టియర్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు.