National Politics: 25 కోట్ల మంది పేదలని పేదరికం నుండి బయట పడేస్తాం

National Politics: We will lift 25 crore poor people out of poverty
National Politics: We will lift 25 crore poor people out of poverty

బడ్జెట్ ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతా రామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గరీబ్ కళ్యాణ్ దేశ్ కా కళ్యాణ్ అనే నినాదం ఇచ్చారు పేదలకు సాధికారత కల్పించడానికి చూస్తున్నట్లు చెప్పారు.

గత పద్ధతులు ద్వారా దేశంలో పేదరికం పరిష్కరించడంలో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. పేదలు సాధికార భాగస్వాములు అయినప్పుడు అభివృద్ధి ప్రక్రియలో వాళ్ళకి సహాయం చేయడానికి ప్రభుత్వం అనేక రెట్లు ప్రయత్నం చేస్తుంది. 25 కోట్ల మంది పేదలని పేదరికం నుండి బయట పడేయడానికి కృషి చేస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు .