కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
ఉత్తర్ ప్రదేశ్లో ఘొరం
ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు మానవ అస్థిపంజరాలు బయటపడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్లో సోమవారం వెలుగుచూసింది. కాన్పూర్ నగరం పంకీ పోలీస్ స్టేషన్ పరిధిలో వీటిని పోలీసులు గుర్తించారు. కశ్మీర్ కాలనీలో...
ఘోర రోడ్డు ప్రమాదం
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకెళ్తే.. మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్న కారు బోల్తా పడటంతో...
బంగారం కోసం ప్రియురాలి చంపిన వ్యక్తి
ప్రియురాలిని చంపి ఆమె బంగారం అమ్మి భార్యతో షికార్లు కొట్టిన ప్రబుద్ధుడి బాగోతం బయటపడింది. అప్పులపాలైన ప్రియుడు ప్రియురాలి మెడలో బంగారం కొట్టేసేందుకు ఆమెను దారుణంగా హత్య చేసినట్లు తేలింది. భర్తకు సహకరించినందుకు...
రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు
రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు తిరుపతిలో తీవ్ర కలకలం రేపింది. తిరుపతికి సమీపంలోని రేణిగుంట వద్ద రైలు పట్టాలపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళకు తీవ్ర...
హైదరాబాద్ శివారులో మరో ఘోరం
హైదరాబాద్ శివారులో మరో ఘోరం వెలుగుచూసింది. మహిళ మృతదేహం నగ్నంగా పడి ఉండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. పహాడీషరీఫ్ పరిధిలో వెలుగుచూసిన ఈ...
భార్యను కత్తెరతో పొడిచి చంపిన భర్త
కట్టుకున్న భార్యను కత్తెరతో పాశవికంగా పొడిచి హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. భార్యను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని మొబైల్లో వీడియో గేమ్ ఆడటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ...
ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు
ఇల్లు అమ్మనివ్వడం లేదని ఓ యువకుడు సెల్ఫీ తీసుకుంటూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్కు చెందిన గుగులోత్ సత్తమ్మ బయ్యారం జూనియర్...
మద్యం మత్తులో ఎస్సైపై దాడి
మద్యం మత్తులో ఎస్సైపై దాడికి పాల్పడిందో యువతి. అసభ్య పదజాలంతో దూషిస్తూ విరుచుకుపడింది. దీంతో స్థానిక పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తమిళనాడులోని తిరువాణ్మయూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన...
భోజనం వండలేదని భార్యను చంపిన కసాయి భర్త
హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. భోజనం వండలేదన్న కోపంతో భార్యను అమానుషంగా అంతమొందించాడో కసాయి భర్త. ఈ దారుణ ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మీర్పేట ఏరియాలని ప్రశాంతి నగర్లో శ్రీనివాసరెడ్డి,...
తల్లి వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య
మండలంలోని వీఆర్ గూడెం గ్రామానికి చెందిన యువకుడు పైడి నర్సింహమూర్తి(19) శుక్రవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సవతి తల్లి వేధింపులు భరించలేకే తనువు చాలిస్తున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పోలీసులు తెలిపిన...