ఒకటి రెండు కాదు ఏకంగా 14 మందిని మహిళలను వివాహం చేసుకున్న వ్యక్తిని ఒడిశా పోలీసులు భువనేశ్వర్లో అరెస్ట్ చేశారు. బాధిత మహిళల్లో ఏడు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీసుల...
గోవాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఉపాధి కల్పనకు రూ.500 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. సోమవారం...
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ నిర్మాణంలో పాటల్ లోక్ అనే వెబ్ సిరీస్ రూపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య విడుదలైన ఈ వెబ్ సిరీస్ గోర్ఖా కమ్యూనిటీ మనోభావాలు దెబ్బతీసేలా...
ఏపీలోని రాజకీయ పార్టీలు ఓటర్ల తుది జాబితా కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించింది....
గత కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మీద కోడి కత్తితో ఒక వ్యక్తి హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. దాని గురించి ఒక సీనియర్ సిటిజన్ లేవనెత్తిన ప్రశ్నలు...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేయడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలు ఆయనకు వారెంట్...