యూపీ - search results
If you're not happy with the results, please do another search
యూపీలో కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి
యూపీ లో 887 మంది కి కరోనా పాజిటివ్గ నిర్ధారణ అయింది. అత్యధికంగా గౌతమ్ బుద్ధ నగర్లో 201కి కోవిడ్ కేసులు నమోదయింది. కన్నౌజ్ మరియు అయోధ్యలో చెరో ఒక్కరు చొప్పున మరణించారు
గడచిన...
యూపీలో రెండు జిల్లాల్లో పాఠశాలలు మూసివేశారు
యూపీలోని రెండు జిల్లాల్లో శ్రావణ మాసం కోసం ప్రతి సోమవారం 1 నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలను మూసివేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
జూలై 18 నుండి...
యూపీలో దారుణం
యూపీలో దారుణం చోటుచేసుకుంది. బాలిక పట్ల కొందరు వ్యక్తులు సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. యూపీలోని అమేథీ...
సుందర్ పిచయ్పై యూపీలో కేసు నమోదు
గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్పై యూపీలో కేసు నమోదు చేశారు. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కించపరిచేలా ఉన్న ఒక వీడియోను యూట్యూబ్లో...
యూపీఎస్సీ ఫలితాలు విడుదల
ప్రతిష్టాతకమైన ఇండియన్ సివిల్ సర్వీసెస్ 2019కి సంబంధించిన తుది ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు 829 మంది అభ్యర్థులు ప్రతిష్టాకమైన సివిల్ సర్వీసెస్కు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించింది....
యూపీలో నిర్భయ వంటి ఘటన.. కదులుతున్న బస్ లో
ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహా ఘటనే చోటుచేసుకుంది. ఢిల్లీలో నిర్భయన ఘటన తర్వాత నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ... కామాంధులు మాత్రం ఏమాత్రం ఆగటం లేదు. కఠిన చర్యలు...
యూపీలో రోడ్డు ప్రమాదాలు.. 9మంది మృతి.. 35మందికి గాయాలు
కోరనా కాలం.. లాక్ డౌన్ అమలులో ఉండటంతో జనాలంతా గత రెండున్నర నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులతో ఈ మధ్య మళ్లీ జనాలు రోడ్లమీదకి...
యూపీలో 50మందికి కరోనా.. అంతా మహా వలస కూలీలే
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించేస్తుంది. భారత్ లో కూడా రోజురోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇండియాలో కరోనా కారణంగా అన్నీ బందే చేసి రెండు నెలల పాటు లాక్...
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది వలస కూలీలు మృతి
అసలే కరోనా వైరస్ మహమ్మారి కాలం.. అందులోనూ లాక్ డౌన్ విధింపు.. వలస కార్మికులకు చాలా తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. దేశంలో వలసకార్మికుల బతుకులు రోడ్డుపైనే తెల్లారుతున్నాయనడానికి ఉత్తరప్రదేశ్ లో ఈరోజు తెల్లవారుజామున...
యూపీలో పిడుగుపాటు.. ఇద్దరు చిన్నారులు మృతి
దేశంలో గత రాత్రి పలుచోట్ల చెదురుమొదురు వర్షం పడింది. అలాగే... ఉరుములు మెరుపులే ఎక్కువగా వచ్చాయి. అంతకుమించి పిడుగులు పడ్డాయి. దీంతో కొన్ని ప్రదేశాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్లో గత...