సెక్యూరిటీ - search results
If you're not happy with the results, please do another search
Political Updates: పార్లమెంట్ భద్రత పై కేంద్రం కీలక నిర్ణయం
పార్లమెంట్ భద్రత పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సెక్యూరిటీ విధులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు అప్పగించింది. పార్లమెంట్ భద్రతలో ఢిల్లీ పోలీసుల స్థానంలో సీఐఎస్ఎఫ్ ను కేటాయిస్తూ.....
ఏపీ పోలీసులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్
విజయవాడలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ప్రతి పోలీసుకు ఇన్యూరెన్స్ కింద రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల బీమా కవరేజీ ఇచ్చేందుకు ఎస్బీఐ...
BIG BREAKING: చంద్రబాబు మరోసారి బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ ఇస్తూ… మరోసారి రిమాండ్ పొడిగించారు....
పాక్ కాల్పుల్లో ఇద్దరు BSF జవాన్లకు గాయాలు
మంగళవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబి)లోని ఆర్నియా సెక్టార్లో పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు జరపడంతో ఇద్దరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్లు గాయపడ్డారు.
ఆర్నియా సెక్టార్లో సరిహద్దులో...
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం..1100కు పైగా చేరిన మృతుల సంఖ్య
పశ్చిమాసియాలో నెత్తురు ఏరులై పారుతోంది. హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో ఆ ప్రాంతాల్లో మృత్యువు తాండవిస్తోంది. ఎటుచూసిన రక్తపాతం.. హాహాకారాలు. రాకెట్ల వర్షంతో విధ్వంసం కళ్లకు కడుతోంది. హమాస్తో అధికారిక యుద్ధానికి ఇజ్రాయెల్...
ఫ్లైట్ హైజాక్ బెదిరింపుతో హైదరాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) అధికారులకు బూటకపు బాంబు బెదిరింపు ఇ-మెయిల్ అందిందని, దీంతో హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని అధికారులు రద్దు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు.
అయితే,...
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఫ్లైట్ ను హైజాక్ చేస్తామంటూ ఈ-మెయిల్..!
శంషాబాద్ ఎయిర్పోర్టులో కలకలం. విమానం హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దుబాయ్ ఫ్లైట్ ను హైజాక్ చేస్తామంటూ ఈ-మెయిల్ వచ్చింది. ఈ-మెయిల్ తో అప్రమత్తమైన అధికారులు… మరికొద్దిసేపట్లో...
బంగారం రూ.250 తగ్గి, వెండి రూ.1,200 పెరిగింది
HDFC సెక్యూరిటీస్ ప్రకారం, విదేశాలలో విలువైన మెటల్ ధరలు తగ్గిన నేపథ్యంలో శుక్రవారం దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.58,700కి చేరుకుంది.
క్రితం ట్రేడింగ్లో పసుపు రంగు 10...
నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!
నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. గత 5 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం పది గంటలకు శాసన సభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి . ముఖ్యంగా...
భారతదేశంలో AI, నెట్వర్కింగ్ సొల్యూషన్లను పెంచడానికి Tech Data, Allied Telesisతో భాగస్వామ్యం
TD SYNNEX యొక్క అనుబంధ సంస్థ అయిన Tech Data, కనెక్టివిటీ సొల్యూషన్స్ మరియు స్మార్ట్ నెట్వర్క్లలో గ్లోబల్ లీడర్ అయిన Allied Telesisతో విస్తరించిన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం,...