కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search
భర్తకి మహిళ ఆత్మహత్య

భర్తకి మహిళ ఆత్మహత్య

ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లిన భర్త ఊరికి వచ్చాడు. భార్య ఫోన్ తీసుకుని.. చూస్తూ ఉన్నాడు. ఇంతలో మహిళ భయపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంతకు ఫోన్‌లో ఏముంది..? ఆమె ఎందుకు భయపడి...
ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

వివాహేతర సంబంధం మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేసింది. మొదట అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు...
రంగారెడ్డి జిల్లాలో దారుణం

రంగారెడ్డి జిల్లాలో దారుణం

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజేంద్ర నగర్‌ పరిధిలో ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సుదీప్తి అనే మహిళ.. అదే ఆసుపత్రిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోవడం...
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన టింకు శర్మ ఘనాపూర్‌లోని పవర్‌గ్రిడ్‌లో వాటర్‌ బాయ్‌గా ఆరేళ్ల నుంచి పని చేస్తూ స్నేహితులతో కలిసి...
బిడ్డలను మార్చేసిన తల్లిదండ్రులు

బిడ్డలను మార్చేసిన తల్లిదండ్రులు

తల్లి అయితే గాని స్త్రీ జన్మకు పరిపూర్ణత లభించదనుకునే సమాజం మనది. ఇక మాతృత్వం కోసం ప్రతి మహిళ పరితపిస్తుంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చి.. అమ్మ అని పిలుపించుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. దురదృష్టం కొద్ది...
మంటలు వ్యాపించి వృద్ధురాలు మృతి

మంటలు వ్యాపించి వృద్ధురాలు మృతి

మంచానికి మంటలు వ్యాపించి వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డి దుర్గారావు కూలి పనులు చేసుకుంటూ...
నిప్పంటించుకున్న కోడలు

నిప్పంటించుకున్న కోడలు

అత్త తిట్లు భరించలేక ఓ కోడలు నిప్పంటించుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. నగరంలోని మున్నానగర్‌కు చెందిన ఫైనాన్స్‌ వ్యాపారి పోతులయ్య, బోయ లక్ష్మి దంపతులు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ముగ్గురు...
జవాన్ల మధ్య ఘర్షణ

జవాన్ల మధ్య ఘర్షణ

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తన సహచరులపైనే కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సుక్మా జిల్లా మారాయిగూడెం పోలీస్...
కూల్‌డ్రింక్‌ తాగిన మహిళ మృతి

కూల్‌డ్రింక్‌ తాగిన మహిళ మృతి

కూల్‌డ్రింక్‌ తాగిన మహిళ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని కాశీగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీగూడెం గ్రామానికి చెందిన షేక్‌ హుస్సేన్‌బీ...
హైదరాబాద్ లో అర్ధరాత్రి హత్యలు

హైదరాబాద్ లో అర్ధరాత్రి హత్యలు

రెండు వారాల కిందట హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి జరిగిన హత్యలు కలకలం రేపాయి. రోడ్ల వెంబడి యాచన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఒకేరోజు హబీబ్ నగర్, నాంపల్లి...