సుప్రీంకోర్టు - search results
If you're not happy with the results, please do another search
కవిత విచారణకు హాజరు కావాల్సిందేనన్న ఈడీ…!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది . అయితే నిన్న ఈడీ నోటీసులు జారీ చేసింది. కోర్టులో విచారణ పెండింగ్ లో ఉండగా నోటీసులు ఎలా జారీ చేస్తారని...
చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ మీడియాతో మాట్లాడనున్న లోకేష్..
రాజమండ్రి నుంచి ఢిల్లీ బయలుదేరారు నారా లోకేష్. నిన్న రాత్రి నారా లోకేష్ ఢిల్లీకి చేరుకున్నారు . ఇక ఇవాళ చంద్రబాబు అరెస్ట్ పై నారా లోకేష్ జాతీయ మీడియాతో మాట్లాడనున్నారు ....
నేను అప్రూవర్ గా మారలేదు – రామచంద్ర పిళ్ళై
నేను అప్రూవర్ గా మారలేదని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు అరుణ్ రామచంద్ర పిళ్ళై. ఢిల్లీ మద్యం కేసులో అప్రూవర్ గా మారారని వస్తున్న వార్తలను అరుణ్ రామచంద్ర తరఫున న్యాయవాదులు ఖండించారు ....
చంద్రబాబు అరెస్ట్ పై లాయర్ సిద్ధార్థ లూథ్రా సంచలన ట్వీట్..!
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగిందని ఆ స్కామ్ కు ప్రధాన సూత్రధారి చంద్రబాబు అనే ఆరోపణలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు తన తరపున వాదించటానికి...
కావేరి జల సమస్య, 20న నిరసనకు దిగనున్న తమిళనాడు రైతులు
తమ వాటా నీటి విడుదల కోసం కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తమిళనాడులోని 8 జిల్లాల రైతు సంఘాలు, రైతులు సెప్టెంబర్ 20న నిరసనకు దిగనున్నారు.
రాష్ట్రంలోని కావేరి డెల్టా జిల్లాలైన తంజావూరు, తిరువారూర్,...
వివాహేతర సంబంధాల సంతానానికీ.. తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు..‘సుప్రీం’ కీలక తీర్పు..
వివాహేతర సంబంధాలతో జన్మించిన పిల్లల ఆస్తి హక్కులపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. అనైతిక సంబంధాల వల్ల జన్మించిన సంతానానికి హిందూ చట్టాల ప్రకారం.. తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందా అనే...
గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ.. కృష్ణామోహన్ రెడ్డిపై వేటు..
కృష్ణామోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల అఫిడవిట్ కి తప్పుడు వివరాలను సమర్పించారని వేటు వేసింది. సరైన వివరాలను అందించలేదని హైకోర్టు వెలువరించిన తీర్పులో అనర్హత వేటు వేసింది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే...
మహిళలపై మూస పదాలను తొలగిస్తూ హ్యాండ్ బుక్ రిలీజ్!
మహిళల పట్ల గౌరవాన్ని పరిరక్షించేందుకు సుప్రీంకోర్టు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేవిధంగా ఉండే మూస పదజాలానికి స్వస్తి పలికింది. ఈ మేరకు వైశ్య, పతిత, విధేయత గల...
అమరావతి పై చేతులెత్తేసిన కేంద్రం..
అమరావతి రాజధాని విషయం కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ తేల్చేసింది. రాజకీయ పార్టీగా అమరావతికే మద్దతు తెలిపింది. అమరావతి రాజధానికి పలు జాతీయ ప్రాజెక్టులను మంజూరు చేసింది. కొన్నింటికి నిధులు కూడా మంజూరు చేసింది....
రాజకీయ చిక్కుల్లో చిక్కుకోకుండా ఉండాలి
పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్ను ఉద్దేశించి రాసిన లేఖలో, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ రాజా పర్వైజ్ అష్రఫ్, సాధ్యమైనంతవరకు దేశ అత్యున్నత న్యాయస్థానం "రాజకీయ చిక్కుల్లో చిక్కుకోకుండా ఉండాలి" అని...